Home » Author »naveen
ఓ పెంపుడు కుక్క దాడిలో గాయపడిన మహిళకు రూ.2లక్షల పరిహారం ఇవ్వాలని వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు ఇచ్చింది.
వచ్చే ఏడాది అంటే 2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవు దినాల జాబితాను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవుల లిస్ట్ ను ప్రకటించింది. 2023లో మొత్తం 28 జనరల్ (సాధారణ) సెలవులు ఉన్నాయి. 24 ఆప్షనల్ (ఐచ్ఛిక) �
కర్నూలు జిల్లా పత్తికొండ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అన్న చంద్రబాబు.. ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు.
టైట్ డ్రెస్ లు ధరించడం, ఎక్స్ పోజింగ్ చేయడాన్ని నిషేధించారు. భుజాలను కప్పుతూ, మోకాళ్ల దిగువకు ఉండేలా మహిళలు దుస్తులు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఎవరీ కనికా టేక్రివాల్? జెట్ సెట్ గో ను ఎప్పుడు స్థాపించింది? ఏ విధంగా ఆమె సక్సెస్ అయ్యింది? ఆమె లైఫ్ జర్నీ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారాయన.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు మరోసారి దర్యాఫ్తు ముమ్మరం చేశారు. తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఏపీ సీఎం జగన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరస్పరం పలకరించుకున్నారు. మర్యాదపూర్వకంగా ఒకరినొకరు నమస్కరించుకున్నారు.
మరో కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని.. అమ్మాయి తల్లిదండ్రులు దారుణంగా వ్యవహరించారు. కన్నకూతురు అని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి మరీ గుండు కొట్టించారు. తీవ్రంగా కొట్టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని వైసీపీ శ్రేణులతో అన్నారు సీఎం జగన్. మనం అనుకున్న లక్ష్యం ఎందుకు సాధ్యం కాదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
తన కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ మారమని బీజేపీ నేతలు అడిగారని, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అని కేసీఆర్ అన్నారు. కేంద్రానికి ఏపీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నా.. వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు.
బీజేపీ యుద్ధమే అని కేసీఆర్ ప్రకటించారు. ఆ పార్టీ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు గులాబీ బాస్.
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పట్లో ముందస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులతో భేటీ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. తాజా రాజకీయలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణ, బీజేపీ వ్యతిరేక పోరాటం, రానున్న ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్త�
పుస్తకాలు ఎందుకు తెచ్చుకోలేదని అరిచిన టీచర్ ను పదో తరగతి విద్యార్థి కొట్టడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో బృందావన్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ కట్టుకున్న భర్తనే చంపేసింది. శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు కలకలం రేపాయి. వైసీపీ నేత మల్లికార్జునపై కాల్పులు జరిపాడో దుండగుడు.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 16న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.