Home » Author »naveen
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఓ యువతి బుద్ధి చెప్పింది. నడిరోడ్డుపై చెప్పుతో చితక్కొట్టింది.
మంత్రి మల్లారెడ్డికి అల్లుడు వరుసయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు ఐటీ అధికారులు. అయితే, అధికారులను చూసిన సంతోష్ రెడ్డి ఇంటికి తాళం వేశారు. దీంతో ఇంటి తలుపులు పగలగొట్టి మరీ ఇంట్లోకి వెళ్లారు ఐటీ అధికారులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు.
మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలోనూ రూ.2 కోట్లు సీజ్ చేశారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దర్యాఫ్తులో కొత్త కోణం వెలుగుచూసింది. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
భీకర భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య 162కి పెరిగింది.
ఆ రెస్టారెంట్ లో భోజనం చేసిన ఓ కస్టమర్ కు వచ్చిన బిల్లు ఎంతో తెలిస్తే మూర్ఛపోవాల్సిందే. ఇంతకీ ఆ బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.36 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజమండీ బాబూ.
ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్.. తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను 57శాతం పెంచింది. గతంలో ఉన్న రూ.99 రీఛార్జ్ ప్లాన్ ను నిలిపివేసి దాన్ని రూ.155 ప్లాన్ కింద ప్రారంభించింది.
సంచలనం రేపిన మంగళూరు ఆటోరిక్షా బాంబ్ బ్లాస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాఫ్తు చేస్తున్న కొద్దీ పేలుడు కేసులో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ బాస్.. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా, ఇప్పటి నుంచే యాక్షన్ షురూ చేశారు.
పెను భూకంపం ఇండోనేషియాను వణికించింది. జావా ద్వీపాన్ని అల్లకల్లోలానికి గురి చేసింది. పదుల సంఖ్యలో భూకంపం ప్రజలను పొట్టన పెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. వేలాదిగా భవనాలు ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు పోలీసులు. వాహనదారులు రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు.
వందల కోట్లు డబ్బు తెచ్చినా గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని అన్నారు. ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని చెప్పారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని వ్య�
విజయనగరం జిల్లాలో వెంకటాపురం ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్లో విద్యార్థి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మెట్ల పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో విద్యార్థికి షాక్ కొట్టింది.
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మరో యువ నటి గుండెపోటు కన్నుమూసింది. బెంగాలి నటి ఆండ్రిలా శర్మ కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం మరణించింది.
కృష్ణా జిల్లా గన్నవరంలో పాస్టర్ నాగభూషణం తన వింత చేష్టలతో అందరినీ కంగారు పెట్టిస్తున్నారు. పది రోజుల్లో చనిపోయి సమాధి నుంచి తిరిగొస్తానంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు.
కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో కార్తీక వన భోజనాలు చేస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. కార్తీక మాసం సందర్భంగా గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు కార్తీక వన భోజనం ఏర్పాటు చేసుకున్నారు.
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కర్నాటకలో కలకలం రేపిన మంగళూరు ఆటో బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలు నింపిన వ్యక్తిని షరీఖ్ గా గుర్తించారు పోలీసులు.