Home » Author »naveen
జాబ్ ఫర్ సెక్స్ కుంభకోణం జాతీయ స్థాయిలో కలకలంగా మారింది. ఈ కుంభకోణంలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ అమానుషాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
స్కెచ్ వేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. వ్యూహం రచించారా.. ఉద్దండులైనా యుద్ధ క్షేత్రం నుంచి పరుగులు పెట్టాల్సిందే. పొలిటికల్ ఎత్తులు వేయడంలో తనకు తానే దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.
ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుకున్నది ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ గా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, లోకల్ గా ఉండే నందు(నందకుమార్) ఈ ఆపర�
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 836 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 35వేల 218 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 507గా ఉంది.
అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై జగన్ సమీక్షించారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు.
టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. పటిష్టమైన ఇంగ్లండ్పై ఐర్లాండ్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చింది.
తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు.
డీఏవీ స్కూల్ మేనేజ్ మెంట్, పేరెంట్స్ తో విద్యాశాఖ కమిషనర్ చర్చలు ముగిశాయి. పేరెంట్స్, మేనేజ్ మెంట్ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వుడా ప్లానింగ్ ఆఫీసర్ వర్దనపు శోభన్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే శోభన్ బాబు ఇంట్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు.
ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
పచ్చి దగాకోరు మాటలు తప్ప బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఐటీ సంస్థలను ప్రధాని మోదీ వేట కుక్కలా వాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
డ్రై షాంపూ ఉత్పత్తులైన డవ్, ట్రెస్మే, నెక్సస్, సువావే, టిగీ లాంటి షాంపూల్లో క్యాన్సర్ కారక కెమికల్ బెంజిన్ ఉన్నట్లు పరిశోధనల్లో యూనిలివర్ గుర్తించింది.
ముందు.. బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపమనండి. తర్వాతి విషయాలు తర్వాత. నోరు తెరిస్తే కూలుస్తాం, జైలుకి పంపుతాం అని బీజేపీ నేతలు అంటారు.
రాజకీయంగా అప్పుడప్పుడు దారులు వేరవుతాయి, మళ్లీ కలుస్తాయి. స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగింది. దాని వల్ల చాలామంది సంతోషపడ్డారు. వారి చేరికల వల్ల వారికి లాభం, పార్టీకి కూడా లాభమే.
సూర్యగ్రహణం ముగిసింది. మన దేశంలో గ్రహణం పాక్షికంగానే కనిపించింది. గ్రహణాన్ని చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపారు.
గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. సూర్యుడిని నేరుగా చూస్తే రెటీనా దెబ్బతిని, కంటికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రహణం మొదలైంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.49 గంటలకు, విజయవాడలో సాయంత్రం 4.49 గంటలకు, విశాఖలో సాయంత్రం 5.01 గంటలకు, తిరుపతిలో సాయంత్రం 5.01 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమైంద�
సిగరెట్ కోసం స్నేహితుడి ప్రాణాలు తీశాడో యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణం జరిగింది. కొత్తగూడెం ప్రధాన రోడ్డుపై ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.
హైదరాబాద్ మోతీనగర్ లో దీపావళి వేడుకల్లో పెను ప్రమాదం తప్పింది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా ఓ అపార్ట్ మెంట్ పై ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.