Home » Author »naveen
తాను హిందువునని రిషి సునక్ గర్వంగా ప్రకటించుకున్నారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్లోని భారత స
రిషి సునక్ 1980 మే 12న ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో జన్మించారు. రిషి సునక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. వీరి మూలాలు పంజాబ్ లో ఉన్నాయి.
మంగళవారం (అక్టోబర్ 25) దేశంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన అలయాలన్నింటిని మూసివేయనున్నారు.
దీపావళి సందర్భంగా కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు పేర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పంటించాడు.
బ్రిటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సామాన్యుడిగా వచ్చిన భారత సంతతి వ్యక్తి రిషి సునక్.. చరిత్ర సృష్టించాడు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనోడు పాలి
పండుగ వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్నారు. ప్లాన్ ఫెయిల్ కావడంతో వాడు కుక్క చావు చచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కారులోని గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఒక విద్యార్థిని పెన్నా నదిలో శవమై తేలింది.
ఇటీవలి కాలంలో సడెన్ గా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. అప్పటివరకు ఉత్సహంగా, యాక్టివ్ గా కనిపించిన వారు సడెన్ గా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు.
జాతీయ పార్టీపై పూర్తి స్తాయిలో ఫోకస్ చేయనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీపావళి తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
ఏపీ మహిళా కమిషన్ పై జనసేన ట్వీట్ ఫైట్ ప్రకటించింది. ఏపీ మహిళా కమిషన్ కు 18 ప్రశ్నలు సంధిస్తూ వరుస ట్వీట్ లు చేసింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 640 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 987 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 542గా ఉంది.
చిచ్చుబుడ్డి.. రెండు నిండు ప్రాణాలు తీసింది. ఇద్దరిని సజీవ దహనం చేసింది. విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో అగ్నిప్రమాదానికి చిచ్చుబుడ్డే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారించారు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది.
ఏపీ తమిళనాడు బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్ ప్లాజా దగ్గర నిన్న జరిగిన ఘటనతో తమిళనాట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టోల్ ప్లాజా దగ్గర తమిళనాడు యువ న్యాయవాదులు ఓవర్ చేశారు. దీంతో వారిపై దాడి జరిగింద�
మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది.
బీజేపీని గెలిపించేందుకే టీఆర్ఎస్ లో చేరారన్న విషయం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలంతా గుర్తుంచుకోవాలంటూ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు రఘునందన్ రావు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 571 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 917 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 543గా ఉంది.
వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవ్ ధర్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
కృష్ణా జిల్లా గన్నవరంలోని ముస్తాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రేమజంటపై దాడి చేసి యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టింది.
చెన్నైలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 50 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ కంట్రల్ బ్యూరో అధికారులు ఓ డ్రగ్ డీలర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ సమయంలో చెన్నై అయ్యపక్కంలోని సెంట్రల్ నార్కోటిక్స్ �