Home » Author »naveen
అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలీసుల తీరుకి నిరసనగా నాలుగు రోజుల పాటు బ్రేక్ వేశారు రైతులు. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని అమరావతి జేఏసీ నేతలు అంటున్నారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి చేశారు. తెలంగాణకు తాను కాబోయే సీఎంని అని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులపై మండిపడ్డారు.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు భారత్ లో గట్టి షాక్ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది.
భారత్ లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు కనిపించాయి. దేశంలో XBB, వేరియంట్ కేసులు 70కి పైగా నమోదయ్యాయి.
వానలు బెంగళూరుని బెంబేలెత్తిస్తున్నాయి. మరోసారి భారీ వాన ముంచెత్తడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 412 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 752 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 549గా ఉంది.
అత్యాచార నిందితుడు రజనీకుమార్ కు సఫిల్ గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మద్దతు పలకడంతో ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రిన్సిపాల్ ను చితకబాదారు.
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే పీఎం పోస్ట్ కి ఆమె రిజైన్ చేశారు.
విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రావణి అనే యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. స్పా సెంటర్ల పేరుతో క్రాస్ మసాజ్, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు.
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ చేతిలో ఓ మహిళ మోసపోయింది. పూజల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఓ మహిళ నుంచి రూ.47లక్షలు కాజేశారు.
ముందస్తు ఎన్నికలపై మరోసారి ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పల్నాడులో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ముందస్తుకు సీఎం జగన్ రంగం సిద్ధం చేసుకున్నారనే తరహాలో..
వచ్చీరాగానే మునుగోడులో ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ నెల 28,29,30న మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 329 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 668 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 550గా ఉంది.
దీపావళి రోజున పటాకులు కాలిస్తే 6 నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ హెచ్చరించారు. ఇక పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్�
పిల్లలకు ఎంతో ఓర్పుగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విచక్షణ కోల్పోయింది. తెలిసీ తెలియని వయసు విద్యార్థులను సహనంగా చూసుకోవాల్సిన టీచరే రెచ్చిపోయింది. చిన్నపాటి తప్పుకే కర్ర తీసుకుని విరుచుకుపడింది. గొడ్డును బాద�
విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన ఉత్తరాంధ్ర నేతలకు విశాఖ కోర్టు షాక్ ఇచ్చింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
25న సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ కారణంగా 24, 25 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో జరిగిన దారుణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిందితుడు రజనీకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ ఘోరానికి ఒడిగట్టాడు.