Home » Author »naveen
ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దు అంటూ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 097 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 413 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 573గా ఉంది.
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. విశాఖలో పరిణామాలపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలపై కేసులు, అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు. పవన్ ను నిర్బంధించడంపై ధ్వజమెత్తారు.
హిందూపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
గతంలో అందరూ కలిసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని జయప్రకాశ్ నారాయణ గుర్తుచేశారు. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని అన్న ఆయన.. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
Pawan Kalyan : విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర మంత్రుల కాన్వాయ్ పై దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. జనసేన కార్యకర్తల అరెస్ట్ ను పవన్ ఖండించారు. తాము లేని సమయంలో దాడులు జరిగాయని, ఈ గొడవతో తమ పార్టీకి
ప్రముఖ బుల్లితెర నటి, ‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో ఫేమ్ వైశాలి ఠక్కర్(30) ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ సాయిబాగ్లోని తన ఇంట్లో ఉరేసుకుంది.
ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మురారి తుదిశ్వాస విడిచారు. కాట్రగడ్డ మురారి యువ చిత్ర ఆర్ట్స్ పేరుతో పలు సినిమాలు నిర్మించారు. నారి నారి నడుమ మురారి, త్రిశూలం, జానకి రాముడు, శ్రీనివాస కల్యాణం, సీతా మహాలక్ష�
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను అంతమొందించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ ఆఫీసర్ కె.విజయ్ కుమార్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 028 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 348 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 569గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111.
ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టే విధంగా రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఉండరనే అపవాదును తొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శల్లో కాంట్రాక్ట్ లబ్ది ఒకటైతే, స్
అనంతపురాన్ని వరదలు వీడినా ప్రజలకు బుదర కష్టాలు తప్పడం లేదు. ఏ వీధి చూసినా బురదతో నిండింది. ఇళ్లలోనూ బురద పేరుకుపోయింది. దీంతో దుర్వాసన, దోమలతో జనం అల్లాడుతున్నారు.
పవన్ విశాఖ పర్యటన, జనవాణిపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు దాడి నాటకం ఆడారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు తెలంగాణలో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో.. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలపై దాడు�
విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కార్లపై దాడి జరిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్డారెడ్డి కార్లపై దాడి జరిగింది.
మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కిలో 410 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పసిడి విలువ రూ.74లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 863 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 189 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 563గా ఉంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.