Home » Author »naveen
మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయన్న జగన్.. ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా ఒకటి కావాలన్న జగన్, అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటివరకు గద్దర్ నామినేషన్ వేయలేదు. రేపటితో(అక్టోబర్ 14) మునుగోడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.
వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. దసరా ముందు రోజు కోడి (చికెన్), క్వార్టర్ బాటిల్ (మద్యం) పంపిణీ ఘటనపై ఈసీ ఆయనకు నోటీసులిచ్చింది.
మాజీమంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో కొడాలి నాని వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడని, ఎంపీ విజయసాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. కొడాలి నాని
కొడాలి నాని గతంలో హరికృష్ణను ముంచేశారని, అందుకే ఆయన తన్ని తరిమేశారని అనిత అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కొడాలి నాని మోసం చేశాడని, అందుకే జూ.ఎన్టీఆర్.. కొడాలి నాని దూరంగా పెట్టారని అనిత అన్నారు.
నిత్యం కరవు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో అనంతపురం అతలాకుతలం అవుతోంది. చెరువులు తెగిపోవడంతో వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు, పొంట పొలాలు నీట మునిగడంతో జనం అల్లాడిపోతున్నారు.
జనసేనాని రాష్ట్ర పర్యటనకు బస్సు సిద్ధమవుతోంది. కార్ వాన్ తరహాలో ప్రత్యేక బస్సు రెడీ చేసుకుంటున్నారు పవర్ స్టార్. బస్సులో అన్ని హంగులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుని పరిశీలించిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పుల కోసం సూచనలు చేశారు.
హిందీ జాతీయ భాష కాదని, రుద్దితే ఊరుకోబోము అని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. భారత దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదన్న కేటీఆర్.. అధికార భాషల్లో హిందీ ఒకటని గుర్తు చేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 779 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 132 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 536గా ఉంది.
తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షోల పేరుతో అల్లుడు, కొడుకు.. ఎన్టీఆర్ ని ఇంకా హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు.
పెట్టుబడుల పేరుతో నిందితులు రూ.900 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బును హవాలా మార్గంలో చైనా తరలిస్తున్నట్లు నిర్ధారించారు.
రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం జగన్ చెప్పారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని, దీని వల్ల సరిపడా విద్యుత్ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.
హైదరాబాద్ పోలీస్ బాస్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. అరాచక సీఐని తప్పిస్తూ తీసుకున్న డెసిషన్ పోలీస్ శాఖను షేక్ చేస్తోంది. డిపార్ట్ మెంట్ లోని అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 696 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 071 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 514గా ఉంది.
మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే కాస్ట్ లీ ఎన్నికగా మారుతుందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లలో ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా నమోదు చేసుకున్న 20వేల మంది
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
సన్నాసులు, వెధవలు అంటూ మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కొడాలి నాని. పరిపాలన రాజధాని ప్రకటించక ముందు నుంచే విశాఖలో భూముల ధరలు కోట్లలో ఉన్నాయన్నారు.
దసపల్లా భూములు ప్రభుత్వానికి కావదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రైవేట్ భూమి అయిన దసపల్లా భూములను 22ఏ లోంచి తీసేస్తే తప్పేముందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు, ఆయన అనుచరులకే ఎక్కువ లాభం జరిగిందన్నారు.
విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తిరుమల దర్శనం క్యూలైన్ లో ఒక్కసారిగా గొడవ మొదలైంది. భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరుకి చెందిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడికి పాల్పడ్డారు.