Home » Author »naveen
మా అమ్మ నన్ను కొట్టింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అంటూ.. మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన గుర్తుంది కదూ.
ఓ ఎంపీ పట్టుదలతో శ్రమించాడు. అనుకున్నది సాధించాడు. ఏకంగా 32 కిలోల బరువు తగ్గాడు. ఫలితంగా రూ.2వేల 300 కోట్ల రూపాయల నిధులు సాధించాడు.
అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా... అందరం కలుద్దాం.... కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 250 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 585 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 554గా ఉంది.
పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? పొత్తుల గురించి ప్రస్తావన వచ్చిందా? అనేది ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు.
ఇది ఎన్నికల అంశం కాదన్న పవన్.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన సమయం అని అన్నారు. చంద్రబాబు కేవలం మద్దతు తెలపడానికే తన దగ్గరికి వచ్చారని పవన్ తెలిపారు.
ఏపీలో బీజేపీ-జనసేనల పొత్తుకు బీటలు వారాయా? బీజేపీకి జనసేనాని పవన్ దూరం అవుతారా? పవన్ మాటల్లో ఆంతర్యం అదేనా? పవన్ మాటలు వింటే బీజేపీ-జనసేన మధ్య దూరం పెరిగినట్టే కనిపిస్తోంది.
ఏలూరులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పవన్ కల్యాణ్ హత్యకు గురయ్యాడు. గొడుగుపేటకు చెందిన నాగరాజు.. పవన్ ను హత్య చేసినట్లు పవన్ బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ఊరిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. వారి వలలో చిక్కుకున్నామో అంతే సంగతి. అసలుకే ఎసరొస్తుంది. ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. నడిరోడ్డున పడాల్సి వస్తుంది. సరిగ్గా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొత్త వేరియంట్ ను గుర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీపావళి తర్వాత కరోనా కేసులు పెరగొచ్చన్న నిపుణుల అంచనా భయాందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 39వేల 174 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 500 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 563గా ఉంది.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) విధించిన నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మునుగోడు ఉపఎన్నికలో డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బును మునుగోడుకు తరలిస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి.
చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో.. పంచుకో.. తినుకో విధానం అమలు చేస్తే.. ఇప్పుడు ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుని ఖాతాలో నగదు జమ అవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువు మండలాల ప్రకటన చేయాల్సి వచ్చేదన
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
నగరి వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమున్నాయి. సొంత పార్టీ నేతలే మంత్రి రోజాకు షాక్ ఇచ్చారు. మంత్రి రోజా ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హైదరాబాద్ లో మరో అద్భుత నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైంది.
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.