Home » Author »naveen
అమలాపురం అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. స్కూల్ బస్సుకు నిప్పు పెట్టారు.
సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ పునరుద్దరణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు.
అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుత కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ..(Amalapuram High Tension)
తెలంగాణలో నేటివరకు 7లక్షల 92వేల 898 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7లక్షల 88వేల 415 మంది కోలుకున్నారు.
తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా రైస్ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
నిష్పక్షపాతంగా ప్రభుత్వం, సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. తన మన బేధం లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఊరి నుండే కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించారు. కానీ ఈ ఊరిలోనే భూముల రికార్డ్ చక్కగా లేదు. రైతుబంధు, రైతు బీమా అందటం లేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. పలు పార్టీల నేతలను కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు.
పెళ్లి చేసుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నా భర్తను కోల్పోయాను.(Neeraj Wife Sanajana)
రష్యా యుద్ధ నేరాల విషయంలో తొలి శిక్ష పడింది. ఓ పౌరుడిని కాల్చి చంపిన రష్యా సైనికుడిని దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించింది యుక్రెయిన్ కోర్టు.(Ukrainian Court)
తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని మంత్రి స్పష్టం చేశారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు.(MLC AnanthaBabu Police Custody)
సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డబ్బులు అడిగారు డాక్టర్. దీంతో మంత్రి హరీశ్ రావు వెంటనే డాక్టర్ పై యాక్షన్ తీసుకున్నారు.
హైదరాబాద్ చేజేతులా ఓటమిపాలైంది. పరాజయంతో టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 92వేల 871 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... 7లక్షల 88వేల 363 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 397 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
ఈ నెల 25న భారత్ బంద్ కు ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
సంచలన పేస్ బౌలర్, జమ్మూ కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కింది. 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులేస్తూ, నిలకడగా రాణిస్తూ..(Umran Malik Call Up)
సైబర్ నేరగాళ్ల కన్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లపైన పడింది. ఫేక్ మెసేజ్, నకిలీ లింక్ లతో వారి ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో కలిసి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందజేశారు.