Home » Author »naveen
యూజ్డ్ కార్ల ప్లాట్ఫామ్ కార్స్24 తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 600 మందిని తొలగించింది.
అతడో దిగ్గజ బాక్సర్. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు. అంతటి దిగ్గజ బాక్సర్ ను మృత్యువు ఓడించింది.(Musa Yamak)
సాధారణంగా ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లను రాత్రి 7 గంటలకు టాస్ వేసి 7.30 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ ను కూడా ఇలాగే నిర్వహించాలి. కానీ,
తిరుమలలోని అన్ని విక్రయ కౌంటర్లలో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పాకిస్తాన్ నుంచి తెచ్చిన ఆయుధాలు ఆదిలాబాద్ లో ఎవరికి చేరవేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. (Pakistan To Adilabad Explosives)
ఎలాంటి తడబాటు లేకుండా జగన్ తో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, నాడు-నేడు విశిష్టతను వివరించారు.(Bendapudi High School Students)
ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్ గెలుపు సాధించింది.
రాష్ట్రంలో ఇంకా 370 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111.
హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో మెరిశాడు. త్రిపాఠి 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.
వయోపరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే ఇచ్చారని.. దీని వల్ల 4 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందని వాపోయారు.(RevanthReddy Letter To KCR)
ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.
చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఓ యూట్యూబ్ ఛానెల్ లో తాను మాట్లాడింది వాస్తవమే అని కరాటే కల్యాణి అంగీకరించారు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించారు.(Karate Kalyani On ChildAdoption)
గడపగడపకు ప్రభుత్వంలో వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని, దీంతో ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని జగన్ కూ అర్థమైందన్నారు చంద్రబాబు.
రాజ్యసభకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. నలుగురి పేర్లను అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో జగన్ వ్యూహాత్మకంగా..
పాకిస్తాన్ నుండి ఆదేశాలతో బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించింది. పాకిస్తాన్ టూ హైదరాబాద్ బెట్టింగ్ లింకులపై ఆరా తీస్తున్నారు.
ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో గెలుపొందింది.
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 62 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 48 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 16 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు.(IPL2022 DelhiCapitals Vs PBKS)
కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం చేస్తోంది. జెట్ స్పీడ్ తో వ్యాపిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. 7 రోజుల్లో 10 లక్షలు కేసులు వచ్చాయంటే..(North Korea Corona Terror)
మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు రిలీఫ్ దక్కింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.