Home » Author »naveen
యుక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలని యూరప్ సమాఖ్య నిర్ణయించింది. భారీ ఆయుధాల కొనుగోలు కోసం రూ.4వేల కోట్లు.. (EU Funds For Ukraine)
దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం కేజ్రీవాల్ పరిశీలించారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. కారకులను విడిచిపెట్టేది లేదన్నారు.
చార్ ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు చనిపోయారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.(Uttarakhand Char Dham Yatra)
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరు పై ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ ఢిల్లీలోని మండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి.
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 689 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా..(Telangana Covid Latest Update)
పంజాబ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా పంజాబ్ జట్టు భారీ స్కోర్ బాదింది.(IPL2022 Punbaj Vs RCB)
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
శ్వేత రాత్రి 12 గంటల సమయంలో తమకు ఫోన్ చేసి మాట్లాడిందని, ఆ సమయంలో చాలా యాక్టివ్ గా ఉందంటున్నారు. తెల్లవారేసరికి చనిపోయిందని చెప్పారంటూ భోరున విలపిస్తున్నారు.(Doctor Swetha Suspicious Death)
మా పొత్తు జనంతో. మా పొత్తు జనసేనతో. మా పొత్తు మరెవరితోనూ కాదు. గ్రామం నుంచి నేషనల్ హైవే దాకా బీజేపీ చేస్తున్న అభివృద్ధి ద్వారా ఏపీలో అధికారంలోకి వస్తాం.
వధువు, వరుడి కుటుంబాలకు ముందే చుట్టరికం ఉందంటున్నారు. ఎవరినీ బలవంతం పెట్టలేదన్నారు. సృజనకు ఎలాంటి ఎఫైర్లు లేవని స్పష్టం చేశారు.(Bride Srujana Postmortem)
చంద్రబాబు, పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎవరితో కలిసుంటారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం అన్నారు. (Anil Slams Chandrababu Pawan)
ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది.
ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై దారుణంగా ఆడింది. ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.(IPL2022 Chennai Vs MI)
అత్యధికంగా హైదరాబాద్ లో 28 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 28 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
సీనియర్ నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తన అనుభవంతో దేశాన్ని... (SriLanka PM Ranil Wickremesinghe)
సృజన హ్యాండ్ బ్యాగ్ లో పప్పు లాంటి పదార్ధాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి పీటలు ఎక్కే ముందే పెళ్లి కూతురు సృజన ఆ పప్పును తినిందా? అనేది మిస్టరీగా మారింది.(Bride Srujana Incident Update)
అనూహ్యంగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు రాజ్యసభ రేసులో తెరమీదకు వచ్చింది. సీఎం కేసీఆర్ పరిశీలనలో నటుడు ప్రకాశ్ రాజ్ పేరు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.(CM KCR Prakash Raj)
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భార్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిస్తున్నాయి. అలాగే సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు ప్రజల ఆందోళనలు, నిరసనలతో లంక అట్టుడుకుతోంది. మరోవైపు..(Mahinda Rajapaksa Banned)