Home » Author »naveen
సంచలనం రేపిన గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో గాయత్రి పాల్పడిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్.
రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి ఊహించని రీతిలో నిరసన సెగ ఎదురైంది. ఆయన రెడ్ల ఆగ్రహానికి గురయ్యారు. పరుగులు పెట్టి మరీ దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.(Attack On Mallareddy Convoy)
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు స్వల్ప స్కోర్ కు కుప్పకూలింది.
డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందన్నారు.
ఆ బ్యాంకు కస్టమర్లు నక్క తోక తొక్కినట్లు ఉన్నారు. కాకపోతే మరేంటి. వారి ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు పడింది. కొందరికి పది వేలు పడితే, మరికొందరికి రూ.50లక్షలు పడింది. ఇక చూసుకోండి వారి ఆనందానికి అవధులే లేవు. అసలేం జరిగిందంటే..
గతంలో తాలిబన్లు ఈ మాగ్నటిక్ బాంబులు వాడేవారు. అమెరికా అధికారులు, ఇతర నాయకుల కార్ల కింద వాటిని పెట్టేవారు. ఇప్పుడు వీటిని అమర్ నాథ్ యాత్రలో ఉపయోగించేలా పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నింది.
తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరకట్టకు ఇరువైపుల భారీగా మంటలు వ్యాపించాయి. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది.
అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళ యువతిని కిడ్నాప్ చేసింది. యువకులతో అత్యాచారయత్నం చేయించింది. నగ్నంగా ఉంచి వీడియోలు కూడా రికార్డ్ చేసి పైశాచిక ఆనందం పొందింది.
TG Venkatesh Land Grab : హైదరాబాద్ బంజారాహిల్స్ భూకబ్జా కేసులో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. భూకబ్జా కేసు నుంచి ఆయన పేరుని పోలీసులు తొలగించారు. ఈ కేసుపై దర్యాఫ్తు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. టీజీ వెంకటేశ్ ప్రమేయం లేదని నిర్ధారించార�
ఆస్తి కోసం ఓ కొడుకు కసాయిలా మారాడు. కన్న తండ్రినే కడతేర్చాలని చూశాడు. బైక్ పై వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు.(Son MurderAttempt On Father)
లోన్ యాప్ ల జోలికి వెళ్లొద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఇంకా కొంతమంది వాటికి బాధితులుగా మారుతున్నారు. చివరికి పరువుతో పాటు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.(Loan App Harassment)
రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. 7లక్షల 93వేల 133 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 599 మంది కోలుకున్నారు.(Telangana Covid Report Latest)
ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడేదే లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలని గుర్తుంచుకోండి.
జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి. రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తా.
ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని అన్నారు.
ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా కండోమ్ ప్యాకెట్లు. పక్కలు, పరుపులు, వ్యభిచారం. వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు. డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు..(Andhra University Campus)
దేశ రాజకీయాల్లో సరికొత్త సంచనాలకు శ్రీకారం చుడుతున్న ఆప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయించింది.(AAP Rajya Sabha Nominees)
మాజీమంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కూతురు కైవల్యా రెడ్డి లోకేశ్ని కలిశారు. ఆత్మకూరు టీడీపీ టికెట్ తనకివ్వాలని లోకేశ్ ను కోరినట్లు తెలుస్తోంది.(Kaivalya Reddy Meets Lokesh)
క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి సెంచరీతో చెలరేగాడు.(IPL2022 Rajasthan Vs RCB)