Home » Author »naveen
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్.. ప్రధానితో చర్చించారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ వైఖరిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో..(Chandrababu On Atmakur ByElection)
కమలం పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. రెండు మూడు రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఒక్కో పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి.
30 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా సిద్ధూ శరీరాన్ని తూట్లు పొడిచారు. సిద్ధూ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.(Sidhu Moosewala's postmortem)
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 277 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 731 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 435 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తిరుమల కొండపై ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. చివరకు ఆట వస్తువులపై వచ్చే ప్లాస్టిక్ కవర్లపైనా బ్యాన్ విధించారు. షాంపూ ప్యాకెట్లు కూడా అనుమతించారు.
సంచలనం రేపిన తిరుపతి పద్మ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పద్మను చంపడానికి కారణం ఏంటో భర్త వేణగోపాల్ చెప్పాడు.(Tirupati Padma Murder Case)
టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామాపై గందరగోళం నెలకొంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన దివ్యవాణి.. కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశారు.
కాపురానికి వెళ్లనన్న కూతురిని, ఆమెకు మద్దతు తెలిపిన తల్లిని దారుణంగా హత్య చేశాడు తండ్రి. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.(Mahabubnagar Murder)
టీవీ సీరియల్ నటి కట్టా మైథిలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు మైథిలి కుటుంబసభ్యులు. రెండేళ్ల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా..(TV Actress Mythili Case)
Gachibowli Gayatri Case : సంచలనం రేపిన గచ్చిబౌలి గాయత్రి కేసు.. పోలీసుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. గచ్చిబౌలి సీఐ సురేశ్.. గాయత్రికి సహకరించారంటూ ఆమె తండ్రి, అక్క చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. 2020 నుంచి గాయత్రి తల్లి, అక్క ఇచ్చిన ఫిర్యాద�
కార్టూన్లలో కనిపించే అమ్మాయి లాంటి నడుము కావాలని కోరుకుంది. అందుకోసం ఏకంగా రూ.77లక్షలు ఖర్చు చేసింది. ఎముకలు తొలగించుకుని మరీ కోరిక నెరవేర్చుకుంది.(Pixee Fox)
పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా కమలదళం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? మరికొద్ది రోజుల్లో ఏపీ టూర్ లో జేపీ నడ్డా ఏం ప్రకటించబోతున్నారు? (CM Candidate Pawan Kalyan)
రాష్ట్రంలో ఇంకా 416 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 93వేల 218 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 691 మంది కోలుకున్నారు.
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)
జగన్ పాలనపై ప్రజలు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. మహానాడు విజయవంతం కావడమే దానికి సంకేతం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే.
ఈ ప్రభుత్వం.. విధ్వంసంతో పాలన ప్రారంభించింది. రివర్స్ పాలనతో రాష్ట్రం 30ఏళ్ల పాటు వెనక్కు వెళ్లింది. బాదుడు నుంచి విముక్తి రావాలంటే చంద్రన్న రావాలి. (Atchennaidu On Jagan Ruling)
వారిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని కేఏ పాల్ తేల్చి చెప్పారు.
ఇక విరామం వద్దని, మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని తమ్ముళ్లకు సూచించారు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన.. రెండేళ్ల ముందే కనిపించిందని అన్నారు.