Home » Author »naveen
కులాలను విభజించి పాలించాలన్నదే వైసీపీ వ్యూహం. కులాల ఐక్యత ఉండాలని కోరుకుంటా. తెలంగాణలో కులం కంటే తెలంగాణ అనే భావనే ఎక్కువ.
సమస్యలపై నిలదీసిన వారిపై దాడులు చేస్తాం. వ్యక్తిగతంగా దూషిస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వాలు మారతాయి గుర్తు పెట్టుకోండి.
పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి. అలాంటి కార్యకర్త అవసరం. పవన్ చెప్పింది వింటే 2024లో సీఎంగా చూసుకోవచ్చు.
మాడు పగిలే ఎండలతో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రుతుపవనాల ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.(Monsoon Alert)
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.(Chandrababu On Palnadu Murders)
అంబేద్కర్ పేరుని అనవసరంగా రాజకీయం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవను.. కుల ఘర్షణగా మార్చారని ఆరోపించారు.
ఈ కేసులో హోంమంత్రి మనవడికి క్లీన్ చిట్ ఇచ్చారు. అతడి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయంపైనా ఆధారాలు లేవన్నారు. (Jubilee Hills GangRape Issue)
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. అసలు వాళ్లు ఎవరో కూడా నాకు తెలియదన్నాడు.
సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో.. ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుల కోసం గోవాకు వెళ్లారు.
ఎఫ్ఐఆర్ లో బెంజ్, ఇన్నోవా వాహనాల పేర్లు మాత్రమే ప్రస్తావించారు. అంటే వాహనాలు రేప్ చేశాయా? అని అడిగారు రాజాసింగ్.
ప్రమాదం చిన్నదే. అయితే, బస్సులోని డీజిల్ ట్యాంకులో మంటలు అంటుకోవడంతో ఇంతటి దారుణం జరిగిపోయిందన్నారు.
Jubilee Hills GangRape Case : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ నడిరోడ్డుపై కదులుతున్న కారులో మైనర్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేశారనే వార్త యావత్ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాగా, జూబ్లీహిల్స్ లోన
వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. తన ల్యాండ్ కబ్జా చేయడమే కాకుండా రౌడీలు, గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని..(R Krishnaiah)
ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపం తెలిపారు.
కోనసీమలోని 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.
Amit Shah On Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అగ్ర నాయకులు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఖ�
ఇటీవలే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది కేంద్రం. వినియోగదారులు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకునేలోపే మరో రూపంలో బాదేసింది.
సంచలనం రేపిన శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్ చోరీ కేసుని పోలీసులు చేధించారు. బ్యాంకు మేనేజర్ స్రవంతిని అసలు దోషిగా తేల్చారు.(Srikalahasti Fincare Bank Robbery)