Home » Author »naveen
క్యాట్ ఫిష్.. అచ్చం కొరమీను రూపంలోనే ఉంటుంది. కానీ, అది కొరమీను కాదు.. బతుకులను కొరికేసే కిల్లీ ఫిష్.(Cat Fish Tension)
ప్రభుత్వ ఉద్యోగం ఆమె పాలిట శాపంగా మారింది. ఓ చేయిని కోల్పోయేలా చేసింది. భార్యకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఆమె చేయి నరికేశాడు భర్త.
వంద శాతం టీచర్ల ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై..
ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ప్రియురాలితో గొడవ కారణంగా కోపంతో ఊగిపోయిన అతగాడు ఏకంగా రూ.40 కోట్లు ఫసక్ చేశాడు.
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 672 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 979 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 582 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid List Update)
పొత్తుల గురించి పవన్ ప్రస్తావించిన మూడు ఆప్షన్ల వ్యాఖ్యలపై స్పందించిన రోజా.. సెటైర్లు వేశారు. అసలు 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు.(Roja Satires On Pawan)
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దైవ దర్శనం కోసం వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు వారి శరీర భాగాలను ఛిద్రం చేసి తినేసింది.
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ జోరు మీదున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. క్లే కోర్టుల్లో ఎదురులేని నాదల్..
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ టెస్టుల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. (Joe Root Record)
తెలంగాణలో నేటివరకు 7లక్షల 93వేల 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7లక్షల 88వేల 933 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 563 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid Cases List)
ఓ ఎంఐఎం కార్పొరేటర్ ను విచారించనున్నారు. కారులో మొయినాబాద్ వరకు వెళ్లి, నిందితులకు సహకరించినట్లు అనుమానిస్తున్నారు.(MIM Corporator Enquiry)
జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే మరిన్ని దారుణాలు వెలుగుచూస్తున్నాయి. పాతబస్తీలో వరుసగా అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి.
రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని అంతా అనుకున్నారు. జగన్ పై ఉన్న కేసులను కూడా ప్రజలు పక్కన పెట్టి 151 సీట్లు ఇచ్చారు. కానీ,(Jana sena Nadendla Manohar)
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు? నా కొడుకు తప్పు చేయలేదు అంటూ ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ పార్టీ వాళ్లు కూడా ఎందుకు మాట్లాడటం లేదు?
బీజేపీ, జనసేన బంధం ఫెవికాల్ కంటే బలమైనదని.. జనసేనతో బీజేపీ పొత్తుని విడదీయడం సాధ్యం కాదని అన్నారు.
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 544 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 886 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Corona Report News)
సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలాసార్లు తగ్గా. గత అన్ని సార్లు తగ్గాల్సిన వరకు తగ్గా. 2014లో తగ్గాం. 2019లోనూ తగ్గాం. 2024లో మాత్రం మేము తగ్గడానికి సిద్ధంగా లేము.