Home » Author »naveen
బంగారం ధర ఎంతుంది? గోల్డ్ రేట్ పెరిగిందా? తగ్గిందా? పసిడి.. కొనొచ్చా? లేదా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు..
రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారీ బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయనున్నారు.
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. అత్యాచారం కేసులో సోమవారం ఐదుగురు మైనర్ల కస్టడీ విచారణ జరగనుంది.
భారత్ తీరు మారలేదు. మరో ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికాతో రెండో టీ20లోనూ టీమిండియా పరాజయం పాలైంది.
ఒక్కోసారి పేరు కూడా సమస్యను తెచ్చి పెడుతుంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే పేరు ఉండటం ఇబ్బందులు తెస్తుంది. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు మూడోరోజు విచారణ ముగిసింది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు.
వంశీ, వంగవీటి రాధ కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ జోరు పెంచింది. పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం ముమ్మరం చేసింది.
బాలికతో ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడని, అతడి తర్వాత తామూ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మైనర్లు పోలీసులతో తెలిపారు. ఇక తమను రెచ్చగొట్టిందని ఏ-1 సాదుద్దీన్ అని వివరించారు.
తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 94వేల 329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7లక్షల 89వేల 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 977 యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid Update List)
పోలీసులు ప్రత్యూష సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని, తల్లిదండ్రులకు భారంగా ఉండలేనని అందులో ఉంది.
పోలీసులు ప్రత్యూష సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదు. తల్లిదండ్రులకు భారంగా ఉండలేను అని సూసైడ్ నోట్ లో ఉంది.
ఉత్తరప్రదేశ్ లో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్ కు దిగింది. షహరాన్ పూర్ లో బుల్డోజర్లను దింపింది. నిన్న నమాజ్ తర్వాత..
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష పూర్తైంది.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తారా? పాఠశాలల పున:ప్రారంభం మరింత ఆలస్యం కానుందా?
గాయపడ్డ ఓ పక్షి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటం వారి ప్రాణాలనే తీసింది. పక్షి పట్ల వారు చూపిన జాలి, దయ వారి పాలిట మృత్యువుగా మారింది. తిరిగి రాని లోకాలకు పంపింది.
సోనియా గాంధీకి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
నియోజకవర్గంలో పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఆ టీడీపీ నేతను కలవనిదే నానికి నిద్రకూడా పట్టదన్నారు. నా సత్తా ఏంటో చూపిస్తా అన్నారు.