Home » Author »naveen
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. గెలుపు ఖాతా తెరిచింది. సిరీస్ లో పోటీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంత్ సేన అదరగొట్టింది.
ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉంది.
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆల్రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్య 31 పరుగులతో రాణించాడు.
రేప్ కేసు నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో వారంతా చాలా జాలీగా ఉన్నారని చెప్పారు. తాము తప్పు చేయలేదన్న భావనతో నిందితులు ఉన్నారని అన్నారు.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కేసీఆర్ బీజేపీపై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారు?(Revanth Reddy On Undavalli)
బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి, ఇంతకు ఇంత మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. రేపటి రోజున జైలుకు పోయే పరిస్థితి వస్తుంది.(Revanth Reddy Warns BJP)
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో మైనర్ల క్రూరత్వం వెలుగులోకి వచ్చింది.(Jubilee Hills GangRape)
వాళ్లు మైనర్లే.. కానీ, పక్కా ఉమనైజర్స్. కర్రకు చీర కట్టినా సొంగ కారుస్తారు. మూతి మీద మీసాలు కూడా సరిగా రాలేదు కానీ, వాళ్లకు అమ్మాయిలు కావాలి.(JubileeHills Gang Rape)
ఒక కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ.60వేలు.. ఏంటి షాక్ అయ్యారా? దిమ్మతిరిగిపోయిందా? కండోమ్ ప్యాకెట్ ఏంటి? రూ.60వేలు పలకడం ఏంటి? అని విస్తుపోతున్నారా?
మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వారి నెలవారి పెన్షన్ డబుల్ కానుంది. ఈ మేరకు కొత్త పెన్షన్ విధానం రూపొందించింది.
తెలంగాణలో మురోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? దేశ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేసీఆర్.. అంతకంటే ముందే తెలంగాణలో పాగా వేసి ఆ తర్వాత ఢిల్లీలో జెండా ఎగరవేయాలని ఆలోచనలో ఉన్నారా? (CM KCR Early Elections)
నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 94వేల 584 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 89వేల 357 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1116.(Telangana Covid News Updated)
నాలుగు పెట్రోల్ బంకుల వాళ్ల కోసం, నాలుగు షాపుల వాళ్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం. పురంధేశ్వరి ఓసారి ఆలోచించుకోవాలి.
వైసీపీ గన్నవరం, బందరు పంచాయితీలు సీఎం జగన్ వద్దకు చేరాయి. రెండు చోట్ల వివాదాలు సద్దుమణిగేలా చూడాలని నేతలకు సీఎం జగన్ సూచించారు.
విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నాపర్ విజయను గుడివాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ను తాము కలిసే తీరతామని మాజీమంత్రి పరిటాల సునీత తేల్చి చెప్పారు.
1979లో ఇందిరా గాంధీని జైలుకి పంపిస్తే.. ఇందిరా గాంధీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. 1980లో కాంగ్రెస్ ను గెలిపించారు. 2024లో మళ్లీ అదే రిపీట్ కాబోతోంది.