Home » Author »naveen
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో 56 మంది నిందితుల పేర్లు చేర్చారు. కాగా, వారంతా కూడా ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారే.(Secunderabad Violence Remand Report)
తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 96వేల 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 073 మంది కోలుకున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో నేటివరకు 4వేల 111 మంది మరణించారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి.
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి.(Secunderabad Violence Report)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 మృతదేహాలు.. అదీ ఒక ఇంట్లోనే లభ్యం అయ్యాయి. సాంగ్లీలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో 9 డెడ్ బాడీలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు.
రైల్వే స్టేషన్ లో ఇంధన డిపో, ఇంజన్లకు మంటలు వ్యాపించి ఉంటే తీవ్ర విధ్వంసం చోటుచేసుకుని ఉండేదన్నారు. ప్రమాదాన్ని నివారించడానికే ఆర్పీఎఫ్ కాల్పులు జరిపిందని స్పష్టం చేశారు.
భారత్, సౌతాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. వాన కారణంగా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమం అయింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా 5వ టీ20 మ్యాచ్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. బెంగళూరులో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య 5వ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ ప్రారంభానికి అంతరాయం కలిగింది.
అగ్నిపథ్ పథకాన్ని వాయిదా వేయాలంటూ నేరుగా ప్రధానికి లేఖ రాశారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలని.. యువతలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
టెన్త్ పరీక్షల ఫలితాలు చూసిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.(Tenth Exam Results)
నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది.
ఇప్పటికే సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీని వెనుక ఇంకెవరున్నారు?(Secunderabad Station Ma
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం రేపుతోంది. పోలీసులు, అధికారులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో విడుదల చేశాడు.
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ ఫ్రాడ్ జరిగింది. క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ మెంట్ పేరుతో పది లక్షలు మోసం చేశారు కేటుగాళ్లు.
అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధు అందించేందుకు సిద్ధమవుతోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లు టీఆర్ఎస్ కుట్రే అన్నారు.(DK Aruna On PK)