Home » Author »naveen
ద్రౌపతి ముర్మును ఎంపిక చేసినందుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నిక చరిత్రాత్మకం కానుందన్నారు.
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గుచూపుతున్న వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ బైక్ లు వరుసగా మంటల్లో కాలిపోతున్నాయి. వాటి బ్యాటరీలు బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ కారు కూడా..
సీఎం జగన్ రేపటి (శుక్రవారం) ఢిల్లీ పర్యటన రద్దైంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని సీఎంవో ప్రకటించింది. ఉదయం 11గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించింది.
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా మూడో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. (Telangana Covid Terror Report)
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మాజీమంత్రి కొడాలి నానికి చెక్ పెట్టాలని టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ, డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫోటో ప్రేమ్లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అభినందించా�
తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిషన్ భగీరథ నీటిలో మాంసం ముద్దలు దర్శనం ఇచ్చాయి. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు షాక్ తిన్నారు. అసలేం జరిగిందోనని తెలుసుకోవడానికి గ్రామస్తులు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లారు.
అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో లబ్దిదారుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించిందని, లబ్దిదారుల సంఖ్యలో లక్షమందికిపైగా కోత వేసిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.(Telangana Covid Terror Update)
జట్టులోకి ఎంపిక చేయలేదని తీవ్రంగా నిరాశపడ్డ ఓ క్రికెటర్.. ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. చనిపోవాలన్న ఉద్దేశంతో మణికట్టు కోసుకున్నాడు.
ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయాలని తానే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశానన్నారు. అలాగే వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వద్దని కూడా తానే చెప్పానని బాంబు పేల్చారు.
ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కాలం నాటి పలు ముఖ్యమైన సంప్రదాయాలు, పద్దతులు, కళలను కళ్లకు కట్టినట్టు వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. దశాబ్దాల చరిత్రను కళ్ల ముందు ఆవిష్కరించేందుకు..
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి రెండో రిమాండ్ రిపోర్టులో ఆవుల సుబ్బారావు, శివల పేర్లు చేర్చారు పోలీసులు.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి.
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో తమ కుమారుడు ఉన్నట్లు తమకు తెలియదన్నారు. తమ కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ వాళ్లే తీసుకెళ్లి ఉంటారని..(Secunderabad Violence Pruthvi)
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం.. అతడికి పది కాదు 20 కాదు.. ఏకంగా రూ.50 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి తెచ్చింది. అంతే, స్కెచ్ వేశాడు. పక్కాగా ప్లాన్ చేశాడు. కుట్రపన్ని అభ్యర్థులను రెచ్చగొట్టాడు. రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక మాస్టర్ మైండ్ అతడే.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన..
శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ “శ్రీ రామాయణ యాత్ర” పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభం కానుంది.(Shri Ramayana Yatra Train)