Home » Author »naveen
ఆ కుక్క ముఖం చాలా భయానకంగా ఉంది. మొత్తం కణతులు ఉన్నాయి. అలాగే నరాల సంబంధిత వ్యాధితో నిలబడలేని అత్యంత దీనావస్థలో ఉంది. దీంతో దాని యజమాని జెనెడా బెనెల్లి లక్ష రూపాయలు గెలుచుకుంది.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది.
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా 8వ రోజు 400కిపైగా
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు.(Eoin Morgan Retire)
ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేలా, సామాన్యుడి గళం వినపడేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. జనసేనాని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపనున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేపటి జిల్లా మినీ మహానాడు వాయిదా పడింది.
బీజేపీకి చెక్ పెట్టింది టీఆర్ఎస్. కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరాన్ని కాషాయ మయం చేయాలనుకున్న కమలనాథుల జోష్ కు టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది.
ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయ కూరలో కలిపి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అర్థరాత్రి నుంచి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
ఖైరతాబాద్లో ఆవిష్కరించనున్న గణేశుడి ప్రతిమకు సంబంధించిన నమూనాను ఖైతరాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. తొలిసారిగా ఖైరతాబాద్ వినాయకుడు పూర్తిగా మట్టితోనే నిర్మితం కానున్నాడు.
68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు అని తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. రూ.7వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీసీ రంగులు వేశారు. టీడీపీ మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటర్ దూరంలో బొమ్ములూరు ఉంది.
సొంత పార్టీ నేతలకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
అమరావతిని స్మశానం అన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అక్కడి భూములను ఎకరా రూ.10కోట్లకు ఎలా అమ్ముతుంది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇస్తారా?
సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు అనుమతితో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు.
రేబాన్ బ్రాండ్ సృష్టికర్త లియోనార్డో డెల్ వెచ్చియో కన్నుమూశారు. లియోనార్డో వయసు 87 ఏళ్లు. ఐ గ్లాసెస్ మార్కెట్లో రేబాన్ గ్లాసెస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రభుత్వ నిర్ణయంతో ఇటు ప్రజలకు అటు థియేటర్ యజమానులకు లాభం జరుగుతుందని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.
అమ్మఒడి పథకం నగదు సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో జమకానుంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి అమ్మఒడి నగదు అందదు.
డబ్లిన్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో మైదానం జలమయమైంది.
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
స్కూల్ కి వెళ్లాలంటే రోజూ సాహసం చేయాల్సిందే. కొండలు ఎక్కుతూ దిగుతూ నదిని దాటుతూ దట్టమైన అడవిలో ఒంటరి ప్రయాణం చేస్తే కానీ ఆ స్కూల్ కి చేరుకోవడం కష్టం. కష్టమైనా, నష్టమైనా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.(Teacher Rajitha)