Home » Author »naveen
Tragedy : హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించారు కొంతమంది యువకులు. ఓవర్ స్పీడ్ తో కారు నడిపిన నిందితులు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లారు. Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw తీవ్రంగా గ
వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 389 జారీ చేసింది. వచ్చే నెలలోనే వేలం ప్రక్రియ మొదలు కానుంది. రాజధాని రైతులు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు.
రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణం కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను..
ప్రతిపక్ష నేతలను శత్రువుల్లా చూడొద్దని, వారిని వేధించొద్దని.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తున్నాయి.
ప్రజలు వైసీపీని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ మెజారిటీతో అర్థమైందన్నారు. ప్రతిపక్షాలు ఇక మాట్లాడటానికి ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.(Mekapati VikramReddy On Result)
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరిలో భారీగా మద్యం పట్టుబడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద..
ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, వారిని శత్రువుల్లా చూడొద్దు అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. విపక్షాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని హితవు పలికారు.(Kotamreddy Sridhar Reddy)
షాపింగ్ మాల్ కు వెళ్లిన ఓ కస్టమర్ కి దాహం వేసింది. దీంతో అతడు కౌంటర్ దగ్గరికి వెళ్లి మంచి నీళ్ల బాటిల్ అడిగాడు. అయితే సిబ్బంది వాటర్ బాటిల్ కాకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చారు.
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.(Telangana Covid Cases Updated)
రాజధాని అమరావతి భూములను అమ్మాలని నిర్ణయించింది. 600 ఎకరాల రాజధాని భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలవనుంది. వారందరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. వాహనాల రాకపోకలను నిలిపేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలు సిద్ధం చేశారు. (Chandrababu House Tension)
అల్లర్లు ఎవరు చేయించారో, అసలు సూత్రధారులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. వారిని వదిలేసి కావాలనే సుబ్బారావుని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
రాతపరీక్ష లేకపోవడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన దాదాపు రూ.50కోట్లు ఆగిపోయాయి. దీంతో విద్యార్థుల ద్వారా ఆందోళనలు సృష్టించి ఎలాగైనా కేంద్రం పరీక్ష నిర్వహించేలా చేయాలనుకున్నాడు. అయితే, ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయ్యాడు సుబ్బారావు.
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. (Telangana Covid Terror News)
హిందూపురం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది.
ఇలాంటి పిటిషన్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయంది. అంతేకాదు.. రూ.50లక్షల జరిమానా విధిస్తామని పిటిషనర్ ను హెచ్చరించింది.
కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడం శుభపరిణామం అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున.
చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే సింహం వేట ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూడాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. జాతీయ సమావేశాలకి ముందే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.