Home » Author »naveen
సరిగ్గా 520 రోజుల తర్వాత కుటుంబ, అవినీతి పాలన నుండి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే, మోదీ ఆశీర్వాదాలు ఉన్న ప్రభుత్వం రాబోతోందన్నారు.(BJP Tarun Chugh)
జగన్ మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధి లేకపోగా ఉన్న ఉపాధి కూడా పోయింది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
గతంలో ఉన్న వాళ్లు 8 రూపాయలు వడ్డీకి తెస్తే మేము 7 రూపాయలకు తేవడం జరిగిందన్నారు. రేట్లు పెరగడంలో రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో నేటివరకు 8,01,406 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 92వేల 593 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.(Telangana Covid Updated List)
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్
కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం పోలీసులు గుండెల మీద తన్నారని తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని పోలీసులు బెదిరించారని వాపోయారు.(Sambasiva Rao)
సీబీసీఐడీ చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.(Srivari Salakatla Brahmot
BJP Executive Meeting : హైదరాబాద్ లో కాషాయ సంబురం నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలివస్తున్నారు. బీజే�
హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.
క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8,00,944 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 92వేల 190 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ అందరిని విస్మయానికి గురి చేసింది. బంతి ఎక్కడ పడిందో తెలుసా..
క్షణికావేశం, ఓ చిన్న పాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంతో ఊగిపోయిన కస్టమర్ గన్ తో కాల్పులు జరిపాడు. అసలేం జరిగిందంటే..
పార్వతీ దేవికి పరమశివుడు అమర రహస్యం చెప్పిన ప్రదేశం అది. ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్లి గుహలోకి ప్రవేశించినా ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటారు భక్తులు. ఎంత కష్టమైనా భరిస్తూ అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు.
ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్త్రీకి రక్షణ లభించడం లేదు.
అధికారుల నిర్లక్ష్యమే ఆటో ప్రమాదానికి కారణం అని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీ మాధవ్ పరిశీలించారు.(MP Gorantla Madhav)
ఒకరిది చిన్నపాటి నిర్లక్ష్యం..మరొకరిది పెద్ద తప్పు.. రెండూ కలిసి ఐదుగురిని మింగేశాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలను బలితీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీపక్ హుడా సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
ఆ కుక్క ముఖం చాలా భయానకంగా ఉంది. మొత్తం కణతులు ఉన్నాయి. అలాగే నరాల సంబంధిత వ్యాధితో నిలబడలేని అత్యంత దీనావస్థలో ఉంది. దీంతో దాని యజమాని జెనెడా బెనెల్లి లక్ష రూపాయలు గెలుచుకుంది.