Home » Author »naveen
తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో మరోరోజు 500లకిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.(Telangana Covid Figure)
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాజస్తాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్ లాల్ హత్య కేసు విచారణలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో హైదరాబాద్ లింకు బయటపడింది. ఆ దిశగా ఎన్ఐఏ విచారణ చేస్తోంది.
హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. తాజాగా మరో విదేశీ సంస్థ హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్య�
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి పదవికి రాజీనామా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. త్వరలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి పదవిలో ఏదో ఒకటి ఇచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంద�
పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటన చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసిన జై మహాభారత్ పార్టీ నిర్వాహకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంటి స్థలం పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన సదరు పార్టీ వ్యవస్థాపకుడిపై చర్యలు తీసుక�
ఈ నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 4 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చగాళ్లు అని అన్నారు. వాలంటీర్లను మనమే పెట్టామని, నచ్చకపోతే తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడంతో దుండగుల పని సాఫీగా సాగిపోయిందన్నారు. దీనికి తోడు పక్కనే జాతీయ రహదారి ఉండటం దొంగలకు కలిసొచ్చిందని, చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు వీలు కలిగిందన్నారు.(Pre Planned Bank Robbery)
దొంగలు దొరుకుతారా? ఎప్పటికి దొరుకుతారు? అప్పటికి ఎన్ని నగలు ఉంటాయి? ఎన్ని అమ్మేస్తారు? వాటన్నింటి రికవరీ చేయడం సాధ్యమేనా? తిరిగి రైతులకు నిజంగా వారు దాచుకున్న నగలనే ముట్టజెప్పగలరా? (Grameena Bank Robbery Case)
సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపిన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల కృషిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.
బ్యాంకు అధికారులు, పోలీసుల తీరుపై రైతులు, ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సెక్యూరిటీ గార్డుని కూడా నియమించకపోవడం దారుణం అని బ్యాంకు అధికారులపై మండిపడుతున్నారు. దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టిం
దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే బ్యాంకులో చోరీ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నుంచి ఆరుగురు దొంగలు..
6 నెలలు.. రూ.27లక్షలు.. ఇదీ ఆ మహిళ సంపాదన.. అయితే, ఆమె చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాదు.. బిజినెస్ అంతకన్నా కాదు.. ప్రభుత్వం ఉద్యోగమూ కాదు.. మరి అంత డబ్బు ఎలా సంపాదించింది? అనే ధర్మ సందేహం తలెత్తింది కదూ.
వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.
పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చేపలు వింత ఆకారంలో ఉన్నాయి. చూడటానికి భయానకంగా ఉన్నాయి.
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుల మోత మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే భారీ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. పదేళ్ల తర్వాత రికార్డు బద్దలైంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకి సవరించిన అంచనాల ప్రకారం రూ.55వేల కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాల్సిందిగా రి�
రాష్ట్రంలో నేటివరకు 8,02,822 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 94వేల 014 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.
ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. రోజుకు సగటున 3లక్షల కేసులు రికార్డు అవుతున్నాయని, ఫిఫ్త్ వేవ్ మొదలైపోయినట్లు..
బర్మింగ్ హామ్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది.