Home » Author »naveen
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం 514.75 ఏడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.41 అడుగులుగా ఉంది.
ఆ బలహీనత డాక్టర్ కొంపముంచింది. ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకునేలా చేసింది. డాక్టర్ తీరు కుటుంబసభ్యులనే కాదు పోలీసులను సైతం షాక్ కి గురి చేసింది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డేటింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. వారి ఉచ్చులో పడిన ఓ డాక్టర్ ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకోవడం షాక్ కి గురి చేస్తోంది.
ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి గైర్హాజరయ్యారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఖాకీ కామ పిశాచి కటకటాల్లోకి వెళ్లాడు. వివాహితపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుని పోలీసులు చర్లపల్లి జైలుకి తరలించారు.
పీఎం కిసాన్ లబ్దిదారులకు ముఖ్యమైన అలర్ట్. జులై నెలాఖరులోగా ఆ పని చెయ్యకపోతే మీ ఖాతాల్లో డబ్బులు పడవు.(PM Kisan Alert)
నాగేశ్వరరావుకి చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా ఏమైనా చేపిస్తాడు. మేము బతికే పరిస్థితి లేదు. మేము ప్రాణాలతో ఉండాలంటే.. కచ్చితంగా నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేయాల్సిందే.
ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సై అంటే సై అంటున్నాయి. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.(Revanth Reddy Challenge)
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో నేటివరకు 8,06,572 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 97వేల 295 మంది కోలుకున్నారు.
నాగేశ్వరరావు వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అనేక ఆరోపణలు రావడంతో గోప్యంగా విచారణ జరుపుతున్నారు. నాగేశ్వరరావు బాధితులంతా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఎవరికి అనేది ఆసక్తిని రేపింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు.. టీడీపీ మద్దతు ఎవరికో ప్రకటించేశారు.
ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.(TTD Decisions)
ఇంగ్లండ్ తో నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ బాదినా భారత్ కు పరాజయం తప్పలేదు.
IndVsEng 3rd T20I : ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్టేజ్ లో క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ గా బ్యాటింగ్ చేశాడు. �
చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పరుగుల వరద పారించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా, లియామ్ లివింగ్ స్టోన్ ధాటిగా ఆడాడు.(IndVsEng 3rd T20)
మేడ్చల్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. హైదరాబాద్ లో అదృశ్యం అయిన సాకిరెడ్డి వర్షిణి ముంబైలో ప్రత్యక్షం అయ్యింది. ఆమె ముంబై ఎందుకు వెళ్లిందో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.
ప్రశ్నిస్తే బెదిరించడం వైసీపీ నైజం అంటూ ధ్వజమెత్తారు. ''రోడ్లు లేవని ప్రజలు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అన్యాయాన్ని నిలదీస్తే భయపెడుతున్నారు. పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. పిరికితనం నిండిన జనానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాల
చేపల వర్షం.. జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాన చినుకులతో పాటు చేపలు పడుతుండటం వింతగా అనిపిస్తోంది. చేపల వర్షం వెనుకున్న మిస్టరీ ఏంటి? అసలు చేపలు ఆకాశంలోకి ఎలా వెళ్లాయి?(Fish Rain Reason)
వర్షంలో పడుతున్న చేపలను వండుకుని తినొచ్చా? వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అసలు నిపుణులు ఏమంటున్నారు?