Home » Author »naveen
సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. అడ్డంగా ఆస్తులు సంపాదించి డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. సోంపల్లి వద్ద పడవ దిగుతుండగా బోల్తా కొట్టింది. దీంతో 15 మంది టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం ప్రకటించింది. కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదని స్పష్టం చేసింది.(Kaleshwaram Project)
ఎలాంటి టెన్షన్లు, టార్గెట్లు, ప్రెజర్లు ఇవేవీ లేకుండానే సింపుల్ పని చేస్తూనే ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? జస్ట్.. కిటికీలు, టేబుళ్లు తుడిస్తే చాలు.. నెలకు రూ.9 లక్షల జీతం ఇస్తారంటే బిలీవ్ చేస్తా
తెలంగాణలో పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)
తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణపై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణ చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నారు. అతనితో గడ్డి తిన
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఈ సమావేశంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణకు చురకలు అంటించింది.
తాను లెస్బియన్ అని ఆ టెన్నిస్ స్టార్ తెలిపింది. అంతేకాదు తాను లెస్బియన్ అని గర్వంగా చెప్పుకుంటానంది. ఈ సందర్భంగా తన భాగస్వామి, స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియాతో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.
రూల్స్ పేరుతో కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినుల లోదుస్తులను (బ్రా) ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది విప్పించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్(NCW), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(N
తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న పాల్.. మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు.
పోలవరం ఎత్తు పెంపుపై వివాదం సరికాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని చెప్పారు. భద్రాచలం మాది అంటే ఇచ్చేస్తారా? అని మంత్రి పువ్వాడను ప్రశ్నించారు. (Ambati Rambabu Vs Puvvada)
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? జాప్యానికి కారణాలు ఏంటో కూడా కేంద్రం చెప్పింది.
వరద విరుచుకుపడినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న జనాలే ఉన్నారే తప్ప ప్రాణ నష్టం అన్న పదం ఎక్కడా వినపడలేదు. అసలీ ప్రమాదం ఎలా తప్పింది? ఇది అదృష్టమా? లేక ఏదైనా అదృశ్య శక్తి ఇందులో ఉందా?
వరద పోటుకి బలహీనంగా ఉన్న గోదావరి గట్లు కూలిపోతున్నాయి. నరసాపురంలోని వశిష్ట గోదావరి ఏటిగట్టు గత రాత్రి నదిలో కూలిపోయింది. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20లక్షల గ్రాంట్ ప్రకటించారు. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు కేటాయించారు.
పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్. లెక్కలన్నీ బయటపెట్టి మరీ వారికి లెక్చర్ ఇచ్చారు. అలిగినా, కోపం తెచ్చుకున్నా, బాధపడ్డా చేసేదేమీ లేదని.. వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేదని తేల్చి చెప్పారు జగన్.(CMJagan On MLA Tickets)
రాష్ట్రంలో నేటివరకు 8,10,318 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 01వేల 726 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 481కి చేరింది.
మా అభ్యర్థికి 396 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనికి వెంటనే వేముల కౌంటర్ ఇచ్చారు. మీ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ద్రౌపది ముర్ముకు ఒక్కరే ఓటేసి ఉంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.