Home » Author »naveen
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. లాభాలు వస్తున్నాయి అంటూనే ప్రైవేటీకరణకే మొగ్గు చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్ర
రాష్ట్రాల రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ కు 2022 మార్చి 31 నాటికి 3లక్షల 98వేల 903 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే 2022 మార�
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అన్నారు. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని గుర్తు చేశ
కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే.. కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కండోమ్స్ ను వేడి నీటిలో రాత్రంతా నానబెడతారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతారు. ఆ తర్వాత నీటిలోంచి కండోమ్లను తీసేసి �
టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.(Chiranjeevi On Directors)
రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు రాణించారు. ఓపెనర్ షై హోప్ సెంచరీతో కదంతొక్కాడు. నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా విండీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత్ ముందు 312 పరుగుల భారీ లక్ష్యం న�
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కడం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం కడెం ప్రాజెక్ట్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.
ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్ పెట్టి లాస్ అయిన యువకుడు గేమ్ సంస్థ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో గొడవ జరిగింది. ఆలయ సిబ్బందికి, భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఆలయ గర్భగుడి వద్ద హారతి కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడికి దిగారు.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన టీఆర్ఎస్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. విపక్షాల్లో ఇప్పటికే లుకలుకలు మొదలు కావడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రా�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని మరీ ఫైటింగ్ చేశాయి.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చినా.. లోపలికి మాత్రం వెళ్లలేదు షర్మిల.
తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కోరుకొండలో సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.(Korukonda Ganja Seized)
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. 400లకు పైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు.
కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలే�
ఎట్టకేలకు సింగర్ శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన ఆ వీడియోని డిలీట్ చేసింది. తనకు అన్నమాచార్యులు అంటే ఎంతో గౌరవం అని చెప్పింది. ఈ వివాదం మరింత ముదరడం ఇష్టం లేదంది. మరో కొత్త వీడియోను విడుదల చేసింది.
రూల్ ఈజ్ రూల్.. అది కామన్ మ్యాన్ అయినా సెలెబ్రిటీ అయినా పదవుల్లో ఉన్న వారికైనా అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ని బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికే అధికారులు భారీ జరిమానా విధించారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.