Home » Author »naveen
వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు జగన్. రైతుపై ఒక్క పైసా భారం కూడా పడదని, వ్యవసాయ మోటార్లకు కరెంటు బిల్లంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలుపుతూ రైతులకు ల�
తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రొటోకాల్ ఉల్లంఘించినట్లు వచ్చిన విమర్శలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వివరణ ఇచ్చారు. 150 మంది అనుచరులతో కలిసి ప్రొటోకాల్ దర్శనానికి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అంతమందిని అనుమతించడం కుదరదన్న అధికారులపై ఒత్తి�
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఎస్�
కుండపోత వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అటు హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచేస్తోంది.
అతడు ఓ బిచ్చగాడు. అయితేనేమీ ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం అతని సొంతం. గొప్ప మనసున్నోడు. భిక్షాటన చేసి మరీ వచ్చిన డబ్బుని పదిమందికి ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55లక్షలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు.(Beggar Donates 55Lakhs)
చంద్రబాబు, మోహన్ బాబు మీటింగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కలయిక రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. చంద్రబాబుని మోహన్ బాబు ఎందుకు కలిశారు? కారణం ఏంటి? అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది.(Mohan Babu Meets Chandrababu)
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో రికార్డులో స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.
వైజాగ్ ఆర్కే బీచ్ లో సోమవారం సాయంత్రం అసలేం జరిగింది? సాయిప్రియ ఎలా మిస్ అయ్యింది? సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో అంతా క్లియర్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా అనుమానాలు ఎన్నో.(SaiPriya Missing Mystery)
వైజాగ్ ఆర్కే బీచ్ లో అసలేం జరిగింది? సాయి ప్రియ ఎలా మిస్ అయ్యింది? సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో అంతా క్లియర్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా అనుమానాలు ఎన్నో.
అమర్నాథ్ యాత్రలో మరో టెన్షన్. అక్కడ భారీగా వర్షం పడుతోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న వానలతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో ఎత్తైన ప్రదేశాల నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది.
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.(Kamareddy Monkeypox)
ఆర్టీఏ హోంగార్డు కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగినికి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోని అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగాడు. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్�
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడని, ఆయన్ను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల�
25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు రైస్ మిల్లు యజమానులు కొత్త టెక్నిక్ మొదలు పెట్టారు. వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకో�
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. లాభాలు వస్తున్నాయి అంటూనే ప్రైవేటీకరణకే మొగ్గు చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్ర
రాష్ట్రాల రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ కు 2022 మార్చి 31 నాటికి 3లక్షల 98వేల 903 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే 2022 మార�
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అన్నారు. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని గుర్తు చేశ
కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే.. కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కండోమ్స్ ను వేడి నీటిలో రాత్రంతా నానబెడతారు. దాదాపుగా 5-6 గంటలు నీటిలోనే ఉంచుతారు. ఆ తర్వాత నీటిలోంచి కండోమ్లను తీసేసి �
టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.(Chiranjeevi On Directors)