Home » Author »naveen
ఎట్టకేలకు సింగర్ శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన ఆ వీడియోని డిలీట్ చేసింది. తనకు అన్నమాచార్యులు అంటే ఎంతో గౌరవం అని చెప్పింది. ఈ వివాదం మరింత ముదరడం ఇష్టం లేదంది. మరో కొత్త వీడియోను విడుదల చేసింది.
రూల్ ఈజ్ రూల్.. అది కామన్ మ్యాన్ అయినా సెలెబ్రిటీ అయినా పదవుల్లో ఉన్న వారికైనా అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ని బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికే అధికారులు భారీ జరిమానా విధించారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
ఎంత పక్కాగా ప్లాన్ చేసినా వివాహేతర సంబంధం హత్య కేసుల్లో మాత్రం నిందితులు ఇట్టే దొరికిపోతారు. విశాఖలోని మధురవాడలో మురళి మిస్సింగ్ కేసులో ఇది మరోసారి రుజువైంది. భర్త మురళిని కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వాటిలో 150 గోవుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
యాదాద్రి కొండపై పంది కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. క్యూ కాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటు పరిగెత్తింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పైనుంచి పడి చనిపోయింది.
IndVsWI 1st ODI : వెస్టిండీస్ తో తొలి వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. టాప్ ఆర్డర్ అదరగొట్టింది. భారత బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శిఖర్ ధావన్ శివమెత్తగా.. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు మెరిశారు. కాగా, ధావన్ తృటిలో సెంచరీ మి
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
కర్నాటకలో కాలేజీ విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వ్యవహారం దుమారం రేపుతోంది. విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కేసులో పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆ వీడియోను చూపి ఇద్దరు విద్యార్థినులపై
రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే వైసీపీ టార్గెట్ అన్నారు సీఎం జగన్. ఆ దిశగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు సూచించారు.
ఎట్టకేలకు వెలుగోడు ప్రాజెక్ట్ అధికారులు మొద్దు నిద్ర వీడారు. వెలుగోడు ప్రాజెక్ట్ లో గల్లంతైన ఆవులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెలుగోడు రిజర్వాయర్ లో 150 గోవుల గల్లంతు కావడంపై టెన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.
మహబూబాబాద్ సీఐ సతీశ్ తీరు వివాదానికి దారితీసింది. వీఆర్ఏలపై సీఐ సతీశ్ వీరంగం చేశారు. కాల్చిపారేస్తా అంటూ వీఆర్ఏలకు వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రె
తెలంగాణ సర్కార్ పై మరోసారి సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది బీజేపీ. ఈసారి పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీఐ అస్ట్రాన్ని సంధించేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.
డబ్బు ఓ జబ్బుగా మారిన ఈ రోజుల్లో.. ఓ మహానుభావుడు పేదల కోసం తన యావదాస్తిని దానం చేసేశాడు. వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. నువ్వు దేవుడు సామీ.. అని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడ�
చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా.. పంటు బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నీటిలో పడిపోవడం కలకలం రేపింది. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీ
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.
రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా చెప్పిందన్నారు. అప్పులతో శ్రీలంక దివాలా తీసిందని, పాలకులు పారిపోయే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. శ్రీలంక పరిస్ధితులే రాష్ట్రం�
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.