Home » Author »naveen
పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్. లెక్కలన్నీ బయటపెట్టి మరీ వారికి లెక్చర్ ఇచ్చారు. అలిగినా, కోపం తెచ్చుకున్నా, బాధపడ్డా చేసేదేమీ లేదని.. వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేదని తేల్చి చెప్పారు జగన్.(CMJagan On MLA Tickets)
రాష్ట్రంలో నేటివరకు 8,10,318 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 01వేల 726 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 481కి చేరింది.
మా అభ్యర్థికి 396 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనికి వెంటనే వేముల కౌంటర్ ఇచ్చారు. మీ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ద్రౌపది ముర్ముకు ఒక్కరే ఓటేసి ఉంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మరో స్టార్ ప్లేయర్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ వన్డే క్రికెట్కు గుడ్ బై పలికాడు.(Ben Stokes Retire)
100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు (బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమీ లేక విద్యార్థినులు అలానే చేశారు.
ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించగా.. టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి.(India Monekypox)
క్లౌడ్ బరస్ట్ అనే పదం వినిపించగానే అందరి దృష్టి డ్రాగన్ కంట్రీ చైనాపై పడింది. చైనా చేతిలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ ఉందనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి.(China Cloud Burst)
మనుషులు కంట్రోల్ తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే మర్డర్లు చేసేస్తున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. జీన్స్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన పాపానికి.. ఓ భార్య ఏకంగా తన భర్తనే హత్య చేసింది.
‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అంటూ అటవీ శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు కేసీఆర్.(CM KCR On Floods)
ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో రాణించి.. జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు.(Hardik Pandya Record)
ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. పంత్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు.(IndVsEng 3rd ODI)
రాష్ట్రంలో నేటివరకు 8,09,778 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 01వేల 018 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 649కి చేరింది.
సింగపూర్ ఓపెన్ లో టాప్ ప్లేయర్స్ ఎవరూ పాల్గొనకపోవడం వల్లే పివి సింధు టైటిల్ గెలిచిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై సింధు కోచ్ పార్క్ టేసాంగ్ స్పందించారు.
దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.(
క్లౌడ్ బరస్ట్, గోదావరి వరదలు విదేశాల కుట్ర అన్న కేసీఆర్ వ్యాఖ్యలను వీహెచ్ తప్పుపట్టారు. కేసీఆర్.. సీఎం స్థాయిలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు.(VHanumantha Rao Cloud Burst)
తమిళనాడులోని కళ్లకూరిచిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు చెలరేగాయి. ఆగ్రహంతో కాలేజీ బస్సులకు నిప్పు పెట్టారు నిరసనకారులు
టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డేలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న 3వ బౌలర్ గా, భారత్ తరఫున తొలి బౌలర్ గా నిలిచాడు.
ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో.. సమష్టిగా రాణించి సూపర్ విక్టరీ కొట్టింది.
ఖాకీ డ్రెస్ మాటున నాగేశ్వరరావు ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఎంతోమందిని కాలనాగులా కాటేశాడని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.