Home » Author »naveen
ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.
శనివారం ఉదయం అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. సాయంత్రం ప్రధాని ఇంటి వైపు వెళ్లారు. ప్రధాని నివాసంలోకి చొరబడి నిప్పంటించారు.
ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.
అతడో కూలీ కొడుకు. నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి రోజూ కూలికి వెళ్తే కానీ వారి కుటుంబానికి నాలుగు మెతుకులు దొరకవు. అలాంటి కూలీ కొడుకు అద్భుతం చేశాడు. చదువులో తన టాలెంట్ చూపించాడు. ఏకంగా రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ కు అర
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో మరోరోజు 500లకుపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్ లో మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో రెండో టీ20లో 2 ఫోర్లు కొట్టడంతో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు డిపార్ట్ మెంట్ లో కలకలం సృష్టించాయి. కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక ఖాకీపై వేటు పడింది.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు కైవసం చేసుకుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కొన్నాళ్లుగా ప్రతి నెలా వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. జూన్ నెలలోనూ రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి.(Tirumula Hundi Income Report)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు జరుగనున్నాయని ..రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.
హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.(Rains Lashes Hyderabad)
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి కొద్దిలో తప్పించుకున్నారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో చెరువులు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
నిరుద్యోగులు, గృహిణులే వారి టార్గెట్. ఇంట్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించొచ్చని నమ్మించారు. ఉపాధి, ఆదాయం పేరుతో లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే.. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు.
మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ నెంబర్ 2, తన చిరకాల ప్రత్యర్థి తైజు యింగ్ చేతిలో మరోసారి పీవీ సింధు ఓటమిపాలైంది.
ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన భారత యువ బౌలర్ (లెఫ్ట్ ఆర్మ్ పేసర్) అర్ష్ దీప్ సింగ్(23) అదరగొట్టాడు. 16ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు.(Arshdeep Singh)
పొలం దున్నుతుండగా శంకరయ్య ట్రాక్టర్ పై పట్టు కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ వేగంగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. 23 గంటల పాటు శ్రమించి బావిలో నుంచి ట్రాక్టర్ ను బయటకు తీశారు.
వయసు కేవలం సంఖ్య మాత్రమే.. కృష్టి, పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని వయసు మీద పడిన పలువురు వ్యక్తులు నిరూపించారు. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది. 58ఏళ్ల వయసులో ఓ ఎమ్మెల్యే టెన్త్ పాస్ అయ్యారు.
తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా కలెక్ట్ చేసి జంప్ అయ్యారు.