Home » Author »naveen
నెల్లూరు జిల్లా లోన్ యాప్ ల వేధింపులకు అడ్డాగా మారింది. లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రికవరీ ఏజెన్సీల అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేశ
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు �
క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించి
బీచ్ లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా మారాయి. విద్యార్థులు సరదాగా బీచ్ లో స్నానం చేసేందుకు పూడిమడక బీచ్ కి వచ్చారు. ఏడుగురు విద్యార్థులు బీచ్ లోనికి వెళ్లారు. అలల ఉధృతికి వా
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది.
కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
ఫోన్ ఆడియో లీక్ పై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. డబ్బులు కట్టాలంటూ అనిల్ కు లోన్ రికవరీ ఏజెంట్లు వరుస ఫోన్లు చేసినట్లుగా ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆడియో లీక్ పై అనిల్ కుమార్ యాదవ్ ఐజీ త్రివిక్రమ వర్మకు ఫోన్ చేశారు అనిల్ కుమార్ య
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.
అనకాపల్లి జిల్లా పూడిమడికలో విషాదం నెలకొంది. పూడిమడిక బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు.
హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, పురాతనమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. పాతబస్తీలో అభివృద్ధి అడ్డుకుంటున్న శక్తులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సింధియా అన్నారు. పాతబ�
భద్రాద్రి జిల్లాలోని మంగలిగుంపులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన 60మంది గుత్తికోయలు అక్కడికి చేరుకుని సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నె�
హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోనే అత్యధికంగా మౌలాలీలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దన్నా వానలతో కుమ్మేస్తున్నాడు. రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. దీంతో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.
రాజస్తాలో బర్మర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిగ్ 21 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
ఓ సీనియర్ నటుడు బతికుండగానే చనిపోయాడంటూ కొందరు పుకారు లేపగా చాలామంది అది నిజమేననుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ఈ విషయం తెలుసుకుని ఆ నటుడు నిర్ఘాంతపోయాడు. బతికుండగానే తనను సమాధి చేస్తున్నారేంటని తీవ్ర ఆవేదన వ్యక్�
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 17వేల 367 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 08వేల 270 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 986కి పెరిగింది.
చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనావైరస్ కేసు వెలుగుచూసిన వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మంద�
క్యాసినో వ్యవహారంపై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలన్నారు. క్యాసినో పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇవ్వాలన్నారు కొడాలి నాని. దేశంలో ఏం జరిగినా తనకు, జ