Home » Author »naveen
ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టంలో ఉన్న ఓ తల్లికి ఆపన్నహస్తం అందించారు. జనాల మధ్య నుంచి చేతుల్లో బిడ్డని చూపిస్తూ ఆవేదనగా ఉన్న మహిళను గుర్తించిన సీఎం జగన్.. వెంటనే తన కాన్వాయ్ ఆపించారు. ఆ తల్లిని పిలిపించుకుని ఆమె కష్టా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తతున్నాయి. కుండపోత వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది.
ఎన్నో ప్రత్యేకతలతో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించింది.
ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఉంటాయని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. గోరంట్ల మాధవ్ అంశం విచారణలో తేలుతుందని సజ్జల అన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని.. అసాంఘిక వ్యవహారం వైరల్ అయితే తక్కువ మాట్లాడి చర్యల�
హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు పరిధిలోనే ఉంటుందని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది.
జింబాబ్వే క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.
టీఆర్ఎస్ పార్టీలో రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులకు తప్ప తన లాంటి నాయకులకు కనీసం గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు.
విశాఖ అచ్యుతాపురం సెజ్లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచనాలు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా చేశారు. దీంతో పోలీసులు ఆయనను నిర్బంధించారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.
పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులు నీళ్లు రావడం కలకలం రేపింది. కొందరు వాహనదారులు పెట్రోల్ కొట్టించుకుని బయలుదేరారు. అయితే, కాసేపటికే వాహనాలు ఆగిపోవడంతో కంగుతిన్నారు. మెకానిక్ షాపులకు పరుగులు తీశారు. అక్కడ అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. బండ
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి వాటా ఎందుకివ్వరు అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. దీంతో ఏడేళ్లలో ఏపీ 46వే�
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కరకట్టలు, వంతెనలు దెబ్బతిని బలహీనపడ్డాయి. వంతెనల పిల్లర్లు కోతకు గురై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని సత్వరం పటిష్టపరచకపోతే మరోసారి వరదలు వస్తే పరిస్థిత
తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఖాతాల పేరుతో పోస్టులు చేస్తున్న వారిపై సీసీఎస్ లో(సెంట్రల్ క్రైమ్ స్టేష
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ఓ వివాహిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఉద్యోగం లేదు సరికదా తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడింది. వీసా గడు�
క్యాసినో కేసులో తొలి రోజు(ఆగస్టు 1) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, అతడి అనుచరులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. (Chikoti Praveen ED)
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు కా
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 20వేల 617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 773గా ఉంది.
దేశంలో ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించార
మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్ అనుచరుడు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కొండపాక బ్యాంక్ లాకర్ లో చీకోటి ప్రవీణ్ కుమార్ కు సంబంధించి మనీ లాండరింగ్ పత్రాల సూట్ కేసులు దాచిపెట్టారని ఆరోపించారు. �