Home » Author »naveen
వెస్టిండీస్ తో నాలుగో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు తలోచేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. విండీస్కు 192 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు అదరగొడుతున్నారు. భారత్ కు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా రెజ్లింగ్ విభాగంలో దేశానికి మరో రెండు గోల్డ్ మెడల్స్ అందించారు.
ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు దయాకర్ తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్న కోమటిరెడ్డి అభిమానులు తనను క్షమించాలని ఆయన కోరారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. మైనింగ్ మాఫియా కర్నూలు నుంచి ముఠాను దింపి మల్లారెడ్డిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పోలీ�
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనుంది.
సైలెంట్ గా ఉంటూనే అధికార, విపక్ష పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోంది కమలం పార్టీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కేడర్ లో కలవరం నింపింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి వచ్చిన వారిని వచ్చినట్టే కమలం తన క్యాంప
ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? అసలు గులాబీ వ్యూహం ఏంటి?
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొట్టారు. ఒక్కరోజే మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. రెజ్లింగ్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా దుమ్మురేపాడు. భారత్ కు గోల్డ్ మెడల్ అందించాడు.
క్యాసినో, మనీ లాండరింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చీకోటి ప్రవీణ్ ను ఇంటరాగేషన్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు కనబరుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలక నోటీసులు జారీ చేశారు ఈడీ అధిక�
బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం బయటపడింది. విద్యార్థులకు వండి పెట్టే వంటగదిని బాత్రూమ్ గా మార్చేశారు సిబ్బంది. భండార్ మెస్ లోని సిబ్బంది స్నానాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వంట గిన్నెల పక్కనే స్నానం చేస్తున్న సిబ్బందిని వీడియోలో �
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 24వేల 708 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 14వేల 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల 418గా ఉంది.
న్యూడ్ వీడియో విషయంలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వేటు తప్పదా? ఆయనపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోందా? అదే జరిగితే కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయిస్తారా? ఇప్పుడిదే
బీజేపీలో చేరికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 21న ఆయన బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ కండువా కప్పుకుంటానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
త్వరలో బలపడతాం, అధికారాన్ని చేపడతాం అని చెబుతున్న కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బలపడటం సంగతి పక్కన పెడితే నేతల వలసలు పార్టీని కలవరపెడుతున్నాయి.
ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి మరో షాకింగ్ అంశం వెలుగుచూసింది. అర్పిత ముఖర్జీ పేరిట భారీ సంఖ్యలో ఎల్ఐసీ పాలసీలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అర్పిత ముఖర్జీ పేరు మీద ఏకంగా 31 లైఫ్ ఇన్సూరెన్�
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు టీటీడీ నుంచి ముఖ్య గమనిక. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని టీటీడీ సూచించింది.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో మరోమారు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.