Home » Author »naveen
జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అద్దె ఇళ్లలో ఉంటున్నట్టయితే, ఇంటి అద్దెపై వారు 18 శాతం జీఎస్టీని చెల్లించాలంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం రేగడంతో కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కిందపడిపోయారు. వేదికపై ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకు
తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
12 రోజుల్లోనే మొత్తం మారిపోయింది. కాదు.. కాదు.. బీహార్ అపరమేధావి నితీశ్ కుమార్ మొత్తం మార్చేశారు. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేశారు. ఆగస్టు 1కి ముందు వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. పొలిటికల్ ఈక్వేషన్స్ ను మార్చిపడేశారు నితీశ్. ఇండియా టుడే-సీఓటర్
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభా
వచ్చే ఏడాదికల్లా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటల్ బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదుల్లో టీవీలను సిద్ధం చేయాలన్నారు. దశలవారిగా క్లాస్ ర�
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్త జనసంద్రంగా మారింది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత భక్త జనం ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షత భేటీ అయిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 5వేల 111 అంగన్ వాడీ, ఆయాల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 15 నుంచి 10 లక్షల కొత్త పెన్షన్ల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21న తలపెట�
టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వేతో ఈ నెల 18 నుంచి మొదలు కానున్న వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వ
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లనున్నారు. కేసీఆర్ బీహార్ టూర్ కి షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13(శని), 14 తేదీల్లో (ఆదివారం) కేసీఆర్ బీహార్ లో పర్యటించనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 27వేల 995 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 19వేల 613 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 271కి తగ్గింది.
టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ కు దూరం కానున్నాడని నివేదికలు చెబుతున్నాయి. గాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా ఇప్పటికే ఆసియా కప్ కు దూరమయ్యాడు. ఇప్పుడు టీ20 వ�
మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం �
పోలవరం ప్రాజెక్ట్ వద్ద మళ్లీ వరద ఉధృతి కొనసాగుతోంది. గత నెల వరద ఉధృతితో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వరద వస్తోంది. వరద ప్రవాహం గంట గంటకు భారీగా పెరుగుతోంది.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోజుకో కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వసతులు లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి కోసం విద్యార్థులు పోరుబాట కూడా పడ్డారు. ఇది చాలదన్నట్టు మరో ప్రమాదం వచ్చి పడింద�
ఎదురే లేకుండా వరుసగా విజయం సాధిస్తున్న టీడీపీ అధినేతకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నిక�
తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య మరింత తగ్గింది. 500లకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 31వేల 629 కరోనా శాంపిల్స్ పరీక్షించగా
ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆగడాలు శృతి మించుతున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట లోన్ యాప్ ల అరాచకాలు బయటపడుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
గోరంట్ల మాధవ్ వ్యవహార శైలిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ అచ్చోసిన ఆంబోతులా బరితెగించి వ్యవహరించారని ధ్వజమెత్తారు. సిగ్గులేనోళ్లంతా రాజకీయాల్లోకి వచ్చారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ కీచకులు తయారయ్య�
మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే పార్టీ పరంగానూ చర్యలు ఉంటాయన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఒకవేళ అది మార్ఫింగ్ అని తేలితే మార్ఫింగ్ చేసిన వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు.