Home » Author »naveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఏపీ రాకీయాల్లో బద్ధ శత్రువులుగా వ్యవహరించే ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నాను. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక
వంపుగూడలోని లక్ష్మీ విల్లాస్ లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఓ వ్యక్తి హఠాన్మరణం చెందారు. జెండా ఆవిష్కరణ తర్వాత ఉప్పల సురేశ్ అనే వ్యక్తి స్వాతంత్ర్యం గురించి స్పీచ్ ఇస్తున్నారు. ఆయన మైక్ తీసుకుని స్వాతంత్ర్యం ముందు నాటి విశేషాల గురి�
బీహార్ లో సైబర్ ముఠా రెచ్చిపోయింది. ఓ సైబర్ ఫ్రాడ్ కేసు విచారణలో భాగంగా బీహార్ వెళ్లిన హైదరాబాద్ పోలీసులపైన కాల్పులు జరిపింది. పోలీసులపై కాల్పులు జరుపుతూ ప్రధాన నిందితుడు మిథిలేష్ తప్పించుకున్నాడు.
టర్కీలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల పాప చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంతకీ ఆ పాప ఏం చేసిందో తెలుసా.. తనను కాటేసిన పాముపై ప్రతీకారం తీర్చుకుంది. తనను కాటేసిన పాముని కసిదీరా కొరికి కొరికి చంపేసింది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం 50.4 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి ప్రస్తుతం 50.8 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. మూడు రోజుల నుంచి రెండు అడుగుల మేర తగ్గిన గోదావరి మళ్లీ క్రమంగా పెరుగుతోంది.
తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 300ల లోపే కేసులు వచ్చాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
యూరప్ లో మాడు పగిలిపోతోంది. ఎండలు మండుతున్నాయి, గొంతులు ఎండుతున్నాయి, చినకు జాడే లేదు. కరువు పడగ విప్పటంతో యూరప్ అల్లాడిపోతోంది. వాతావరణ మార్పులతో యూరప్ లో నదులు ఎండిపోయాయి. గత 50 ఏళ్లలో యూరప్ దేశాల్లో తొలిసారిగా కరువు విలయతాండవం చేస్తోంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మరణించారు.
ఆ అబ్బాయి పేరు అలెక్స్. వయసు 19ఏళ్లు. ఆ యువతి పేరు జ్యోతి. వయసు 30ఏళ్లు. వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అంతే.. ఒక్కసాగి దుమారం రేగింది. వీరి ప్రేమ పెళ్లి వ్యవహారం వివాదానికి దారితీసింది.
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ కారణంగా రెండు రోజులు ఏపీలో మోస్తరు నుంచి
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు త�
చెన్నెలోని బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.20 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు దొంగలు. అరుంబాక్కంలోని ఫెడ్గోల్డ్ బ్యాంకులో ఈ చోరీ జరిగింది. బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారం దోచుకెళ్లారు.
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై అనూహ్యంగా యాత్రికుల రద్దీ పెరుగుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. వారాంతపు సెలవులతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ ఏర్పడింది.
తెలంగాణకు రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోరోజు 500ల లోపే కేసులు వచ్చాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 28వేల 899 మందికి కరోనా పరీక్షలు చేయగా..
పాపులర్ మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ VLC మీడియా ప్లేయర్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తోంది. వీడియోలాన్ ప్రాజెక్ట్ VLC మీడియా ప్లేయర్, వెబ్సైట్ను ప్రభుత్వం ఐటీ యాక్ట్ 2000 ప్రకారం బ్యాన్ చేసింది. VLC మీడియా
తిరుమల భక్తులతో కిటకిలాడుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిల్చ
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. ఈ మేరకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ
విశాఖ ఆర్కే బీచ్ లో కలకలం రేగింది. బీచ్ రంగు ఒక్కసారిగా మారింది. తీరం నలుపు రంగులోకి మారిపోయింది. ఎప్పుడూ బంగారంలా మెరిసే ఇసుక తిన్నెలు నల్లగా మారిపోయాయి. తీరం రంగు మారడంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్ట
కేంద్రం ప్రకటన మేరకు ఓ రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పందించాడు. తన నివాసంలోని బాల్కనీపై జాతీయ జెండాను ఎగురవేశారు. మువ్వన్నెల జెండా పక్కనే నిలబడి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు