Home » Author »naveen
అత్యాచార కేసు నిందితులను విడుదల చేయడం దేశ మనస్సాక్షికి మాయని మచ్చ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విడుదలైన రేపిస్టులకు పూలదండలు వేసి యుద్ధవీరులు, స్వాతంత్ర్య సమరయోధులలాగా సన్మానించడం ఏంటని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు బిల్క�
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో(507) పోలిస్తే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 29వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 199 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల
జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భార�
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. టీచర్ గా మారారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య.. పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.
ఓ ఏనుగు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ గజరాజు తన మంచితనంతో నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. నీది ఎంత మంచి మనసు అని ప్రశ్నంసలతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ చిన్నారి పడేసుకున్న షూను ఏనుగు తన తొండంతో తీసి చిన్నారి చేతికి అందించింద�
విజయవాడలో మళ్లీ పడగ విప్పుతున్న కాల్ మనీ కాల్ నాగులపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ముక్కు పిండి వసూలు చేస్తున్న వారి ఆట కట్టించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే �
ఎంపీ మాధవ్ వీడియోకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదికలో వాస్తవాలు లేవని సునీల్ కుమార్ తేల్చి చెప్పారు. ఎంపీ మాధవ్ వీడియోకు సంబంధించి కొంతమంది ఓ సర్టిఫికెట్ ను విడుదల చేశారని, అది ఒరిజనల్ కాదని సునీల్ అన్నారు.
ఫేషియల్ రికగ్నైషన్ అటెండెన్స్ యాప్.. ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? టీచర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్లు చెబుతున్న అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం ఆలోచన మంచిదా? కాదా? ఎదురుకాబోయే సవాళ్లేంటి?
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.. KGF.. వరల్డ్ ఫేమస్.. ఇప్పుడు అలాంటి కీర్తి AGF.. ఆంధ్రా గోల్డ్ ఫీల్డ్స్ కు దక్కబోతోంది. ఇప్పటికే ఏపీలో పది గనులకు టెండర్లు పిలిచింది. దీంతో ఏపీలో మళ్లీ బంగారం తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 29వేల 873 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 22వేల 667 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 095కి తగ్గింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో యాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంట�
దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ భారత ఆర్మీని మరింత పటిష్టం చేసింది రక్షణ శాఖ. చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీకి అధునాతన వెపన్స్ అందించారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. తూర్పు లద్దాఖ్ లో సైన్యానికి యాంటీ పర్సనల్
గోల్డ్ స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా.. కేటుగాళ్లు మాత్రం స్మగ్లింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఖతర్నాక్ స్క
హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా పార్క్ చేసిన నానో కారు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలను, పోలీసులను ఈ కారు హడలెత్తించింది. కారులో బాంబులు ఉన్నాయేమో అనే అనుమానం టెన్షన్ పెట్టించింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ కారు
ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 16ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించాడు ఐర్లాండ్ ఆల్ రౌండర్ కెవిన్.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్కి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్ఎం హఠాన్మరణం చెందారు. కార్డియాక్ అరెస్ట్ తో కౌశిక్ కన్నుమూశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం బయలుదేరతారు. అక్కడ ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్�
హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం రేగింది. రాచకొండ మిర్ఖంపేట గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ వీ నాయకులు గన్ తో కాల్పులు జరిపారు. TRSV మండల ప్రెసిడెంట్ విగ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ లు గన్ తో గాల్లోలోకి ఫైరింగ్ చేశారు. గాల్లోలోకి కాల్పులు జరపడమే కాదు..
తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో రోజు 300ల లోపే కేసులు వచ్చాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. పరస్పరం ఎదరు పడలేదు. ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోలేదు. ఎట్ హోమ్ కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు. జగన్, చంద్రబాబు