Home » Author »naveen
భారత క్రికెట్ జట్టు జోరు మీదుంది. టీమిండియా విజయాల పరంపర కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్తో అమిత్ షా సమావేశం కచ్చితంగా రాజకీయమే అని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపై జూ
జింబాబ్వేతో నామమాత్రపు మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. కాగా, విజయం కోసం టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీ
టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు తన కల నెరవేర్చకున్నాడు. వన్డేల్లో తన తొలి సెంచరీ సాధించాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. కృష్ణయ్య హత్యకు కోటేశ్వరరావు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 6 నెలల వ్యవధిలో రెండుసార్లు కృష్ణయ్యపై హత్యాయత్నం జరిగిందని
ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోన్ తీసుకున్న వారి పాలిటి ఆన్ లైన్ లోన్ యాప్ లు యమపాశాలుగా మారుతున్నాయి. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేసేందుకు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు.
అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక పెను సంచలనమే అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ కలయిక శుభ పరిణామానికి నాంది అన్నారు. 2024లో బీజేపీ-జనసేన కూటమికే అధికారం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. నోవాటెల్ హోటల్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో మునిగి చనిపోయారు.
భారత జట్టు ఆల్ రౌండర్ దీపక్ హుడా.. టీమిండియాకు లక్కీగా మారాడు. హుడా అరుదైన వరల్డ్ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన తర్వాత ఎక్కువ విజయాలు సాధించిన క్రికెటర్ గా హుడా రికార్డ్ నెలకొల్పాడు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 31వేల 874 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 25వేల 091 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 672కి తగ్గింది.
అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, దళితులను మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే దళితుడు ముఖ్యమంత్రి కాడని, కేటీఆర్ సీఎం అవుతాడని అమిత్ షా అన్నారు.
సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు అమిత్ షా. సత్యనారాయణ ఇంటికి వెళ్లిన షా.. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుపై హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి జనసేన మద్దతు కావాలంటే తన ఆఫీసుకి రావాలని అన్నారు. తన నిర్ణయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని పవన్ ఆరోపించారు. తన పార్టీకి చెందిన ఎస్సీ మిత్రులతో కలిసి త్వరలోనే తాను తాడేపల్లికి వస్తానని, రోడ్డుపై బైఠాయిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చర
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం జగన్. ఈ రాత్రికి ఢిల్లీలో తన నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈడీ కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాళ్లను బెదిరిస్తున్నారు. నీ మీద ఈడీ కేసు పెడతామంటే... ఈడీనా, బోడీనా అని నేను అన్నా. ఈడీ వస్తే నా దగ్గర ఏముంది? ఏం పీక్కుంటావో పీక్కో..
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 31వేల 622 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 24వేల 800 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 711కి తగ్గింది.