Home » Author »naveen
హర్యానా బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతి కేసులో గోవా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. సోనాలికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో ఆమె చనిపోలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. నిందితులు సోనాలికి డ్రింక్స్ ద్వారా అబ్ నాక�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి రద్దైంది. సభ నిర్వహణకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఐలయ్య అనుమతి నిరాకరించారు.
దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఇండియా పోస్ట్ భావిస్తోంది. వినియోగదారులకు ఇంటి వద్దే సేవలను అందించడంపై ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో కొత్తగా 10వేల పోస్టాఫీసులను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. లక్ష్మీపార్వతి అడిగినా, తాను అడిగినా పార్టీ పగ్గాలు తీసుకోరని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 33వేల 231 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 26వేల 704 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 416కి తగ్గింది.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్ఎస్జీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్ఎస్జీ డీఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఎన్ఎస్జీ డీఐజీ... చంద్రబాబు భద్రతపై కీలక సూచనలు చేశారు. టీడీ
రాజాసింగ్ పై 2004 నుండి 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం రాజా సింగ్ను ఆయన ఇంటి దగ్గ
గతంలో టీడీపీ ప్రభుత్వం తన వాళ్ల కోసం మాత్రమే పని చేసిందన్నారు సీఎం జగన్. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పరిపాలన సాగిందన్నారు. గతంలో చేసిన అప్పులకంటే ఇప్పుడు చేసిన అప్పులే తక్కువ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంచి పనులు చేస్తుంటే కుట్రదారు�
ముంబైలో అత్యంత సంపన్న గణేష్ మండపాన్ని డ్ సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్(GSB) ఏర్పాటు చేస్తోంది. ముంబై కింగ్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న ఈ మండపాన్ని ఏకంగా రూ.316.40 కోట్లకు బీమా చేశారు నిర్వహకులు. గణేశ్ విగ్రహాన్ని స్వర్ణాభరాలు, ఇతర విలువైన ఆభ�
నిన్నటివరకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ నేడు లేదు. ఈ బైక్ లను కొనేందుకు ఆసక్తి చూపిన వాళ్లు ఇప్పుడు సడెన్ గా టర్న్ తీసుకున్నారు. దీంతో ఈవీ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 32వేల 595 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 25వేల 762 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 722కి తగ్గింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడు అయ్యాడు. భార్యను రైల్వే ట్రాక్ పై పడేసి చంపేశాడు.
వ్యాపార రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. ఇప్పుడు మీడియాలోకీ ఎంట్రీ ఇస్తోంది. NDTV హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్షంగా తమ గ్రూప్ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలి�
బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంచార్జి వీసీ, డైరెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలప�
విశాఖలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. బ్యాంకు ఖాతా యజమానికి తెలియకుండా సైబర్ క్రిమినల్స్ దబ్బు దోచేశారు. బ్యాంకు ఖాతా యజమానే చెప్పినట్టు సైబర్ క్రిమినల్స్ బ్యాంకు సిబ్బందిని నమ్మించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, ఏ పార్టీ నేతలు ఉన్నా విచారణ జరపాల్సిందే, శిక్షించాల్సిందే అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలని డిమాం
భారత క్రికెట్ జట్టు జోరు మీదుంది. టీమిండియా విజయాల పరంపర కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్తో అమిత్ షా సమావేశం కచ్చితంగా రాజకీయమే అని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపై జూ
జింబాబ్వేతో నామమాత్రపు మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. కాగా, విజయం కోసం టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీ