Home » Author »naveen
ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు రుసుం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువుల పండుగలపై వివక్ష చూపిస్తున్నారని, నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్�
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.
చైనా.. భారత్ ను దొంగ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందా? నేరుగా టెర్రరిస్టులకు ఆయుధాలు సప్లయ్ చేస్తోందా? జమ్ముకశ్మీర్ లోని ఉరిలో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మట్టుబెట్టారు. అయితే వారి దగ్గర చైనా మేడ్ ఎం16 రైఫిల్స్ దొరకడం ఆ�
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా.. ఇరు దేశాలు తలపడుతున్నాయంటే.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తొలిసారిగా హోరాహో�
తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరహా అభివృద్ధి �
బీజేపీకి జైకొట్టారు హీరో నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ పాలనకు ఆకర్షితులైన నితిన్, మిథాలీ బీజేపీ కోసం పని చేస్తామని చెప్పారని అన్నారు.
ఇతర మెట్రో పాలిటిన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్.. గ్రీనరీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఢిల్లీతో పాటు ఇతర మెట్రో నగరాల్లో కాలుష్యం పెరిగిపోయి అక్కడ ఉండేందుకు కూడా జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే, హైదరాబాద్ మహానగరం మాత్రం పచ్చని వనంలా మా�
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో (290) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 18వేల 571 మందికి కరోనా పరీక్షలు చేయగా, 255 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 95 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 23 కేస
కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్ఎఫ్ సీఎల్ కార్మికుడు ముంజ హరీశ్ ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ�
కేబుల్ ఆపరేటర్లపై ఏపీ ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించలేదని ఏపీ మాజీమంత్రి పేర్నినాని అన్నారు. కేబుల్ ఆపరేటర్లతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పారు.
ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో బీజేపీ నేతలు డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్.
మతాల పేరు చెప్పుకుని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే.. వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడ�
హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. శుక్రవారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు సీపీ ఆనంద్. అలజడి సృష్టించేందుకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకోవటంతో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొం�
తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. తెలుగు హీరోలపై కన్నేసిందా? టాలీవుడ్ హీరోలను తమవైపు తిప్పుకునే పనిలో కమలదళం ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు.
కుప్పంలో ఘర్షణల పంచాయితీ మరో మలుపు తిరిగింది. కుప్పంలో ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కుప్పంలో ఘర్షణల విషయంలో 33 మంది టీడీపీ నేతలపై, రామకుప్పం దాడి ఘటనలోనూ 26 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల వ్యవధిలో 59మంది టీడీప
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 33వేల 521 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 27వేల 154 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 256కి తగ్గింది.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. వినాయక చవితి పండుగను స్వేచ్చగా జరుపుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చవితి ఉత్సవాలపై నిబంధనలు విధించడం సరికాదన్నారు సోము వీర్రాజు. చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్, సాంస్�
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జి సునీల్ బన్సల్ తెలంగాణకు రానున్నారు. హన్మకొండలో జరిగే బీజేపీ సభా స్థలికి వెళ్లనున్నారు. శనివారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బీజేపీ సభ ఏర్పాట్లను సునీల్ బన్సల్ స్వయంగా పరిశీలించనున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతుందని, అందుకే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా దాన్ని రాద్ద�
హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదంటూ టీచర్ మోకాళ్లపై నిలబెట్టడంతో అవమానంగా భావించిన 8వ తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.