Home » Author »naveen
తెలంగాణ విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిలపై సెప్టెంబర్ 1న మరోసారి సమీక్షించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామన్నారు. 5 గంటలకుపైగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన కేసీఆర్.. విద్యుత్ శాఖ బకాయిలపై ట్రా�
విద్యుత్ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 6వేల 756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. రాజకీయకక్ష సాధింపు అని ఆరో�
ఎంఐఎం నేత సయ్యద్ కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ బుక్ చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు.
సైబరాబాద్ పోలీసులు రాజస్తాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు కొట్టేసి రాజస్తాన్ లో బిజినెస్ మేన్స్ గా చెలామణి అవుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుక�
మహేష్ బ్యాంక్ సైబర్ అటాక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్ బ్యాంక్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు శిక్ష విధించింది. 15 రోజుల పాటు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మహేశ్ బ్యాంక్ చైర్మన్ రమేశ్ బంజ్, 10 మంది డైరె�
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి ప్రిన్సిపల్ అమౌంట్ రూ.3వేల 441 కోట్
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేసిన సీఎం జగన్ ఇప్పుడు లోకేశ్ ఎంచుకున్న మంగళరిని టార్గెట్ చేసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. మంగళగిరి టీడీపీలో కీలక నేత గజ్జెల చిరంజీవిని వైసీపీలోకి లాగేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 34వేల 143 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 28వేల 108 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,924కి తగ్గింది.
కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్
అంబేదర్క్ కోనసీమ జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. మండపేట శశి స్కూల్ లో ఐదో అంతస్తు పైనుంచి దూకేందుకు ప్రయత్నించిందో బాలిక.
హీరో నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ పై జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది.
ఉద్యోగ సంఘాల దూకుడుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మిలియన్ మార్చ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవంది. అడుగడుగునా నిఘా పెట్టిన పోలీసులు.. ఎక్కడికక్కడ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.
అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ను ఏపీ ప్రభుత్వం వేధిస్తోంది అంటూ ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సమస్యలపై నిలదీసిన వాళ్లపై చర్యలు తీసుకోవడం దారుణం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది.
దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ టవర్ల కూల్చివేత అంత సులువుగా జరగలేదు. అంతపెద్ద నిర్మాణ సంస్థ సూపర్ టెక్ తో కోర్టులో కొట్లాడటం వెనుక పర్యావరణవేత్తలతో పాటు నలుగురు వ్యక్తుల సుదీర్ఘ న్యాయ పోరాటం ఉంది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 33వేల 951 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 27వేల 763 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 077కి తగ్గింది.
ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు రుసుం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువుల పండుగలపై వివక్ష చూపిస్తున్నారని, నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్�
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.