Home » Author »naveen
టీటీడీ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ కు చెందిన నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. దర్శనం టికెట్ కోసం సిబ్బంది రూ.10వేలు డిమాండ్ చేశారన్న నటి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆమె ఆరోపణల్లో నిజం లేదంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పులపై పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. క్లూస్ సేకరించి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. బ్యారేజ్ లు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని, నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ ఫైట్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భూమా మౌనికతో పెళ్లిపై మంచు మనోజ్ నో కామెంట్ అన్నారు. టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతాను అన్నారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 067 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 29వేల 840 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,116కి తగ్గింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
సెప్టెంబర్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజుకురోజుకు పెరుగుతున్న ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
గణేశ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గణేష్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు.
హిందూపురంలో మాత్రం అన్న క్యాంటీన్.. సండే స్పెషల్ వంటకాలతో ఘుమఘుమలాడింది. క్యాంటీన్ ప్రారంభించి వంద రోజులు పూర్తి కావడంతో 2 రూపాయలకే చికెన్, మసాల రైస్, పప్పన్నం, స్వీట్ పెట్టారు. పేదలకు టీడీపీ నాయకులు స్వయంగా వంటలు వడ్డించారు.
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ వన్డేల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్గా స్టార్క్ ఘనత సాధించాడు.
అమెరికాలోని మిసిసిపిలో ఓ ప్రబుద్దుడు ఏకంగా విమానాన్నే దొంగలించాడు. దొంగలించిన విమానంతో కలకలం రేపాడు. చివరికి పోలీసులు ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కబ్జాకు గురైన తన భూమి కోసం పోరాటం చేస్తున్న రైతు గుండె ఆగింది. చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
మునుగోడు ఉపఎన్నికలో గెలుపు మనదే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం మనదే అని సమావేశంలో పార్టీ శ్రేణులతో చెప్పారు.
9 రోజుల ఉత్సవాల్లో శ్రీవారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్పస్వామి వివిధ రకాలైన 16 వాహనాలపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన కార్యక్రమాల వివరాలు..
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. మూడు రాజధానుల విషయంపై త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు మంత్రి అమర్నాథ్.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.