Home » Author »naveen
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 747 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 703 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 933కి తగ్గింది.
ప్రాక్టీస్ చేస్తుండగా జడేజా గాయపడ్డాడని అంతా అనుకున్నారు. ఆ గాయానికి సర్జరీ కూడా జరగడంతో గాయం తీవ్రమైనదే అని భావించారు. కానీ, గాయం వెనక అసలు కారణం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అన్నారు కొడాలి నాని. పరిపాలన రాజధాని విశాఖతో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉండనీయరా అని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
హైదరాబాద్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యటన పొలిటికల్ రగడకు దారితీసింది. భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు గడ్డపై గణేశ్ నిమజ్జనోత్సవంలో తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్ ద్వారా గణేశ్ విగ్రహాన్ని లిఫ్ట్ చేస్తుండగా, ఒక్కసారిగా విగ్రహం పడిపోయింది.
కేసీఆర్ జాతీయ పార్టీకి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఆమె వయసు 96ఏళ్లు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మరోవైపు గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు పెట్టింది.
గణేశ్ నిమజ్జనం కోసం ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాన్ని పోలీసులు విడుదల చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకుగాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంట�
ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4లో అఫ్ఘానిస్తాన్ తో నామమాత్రపు మ్యాచ్ లో భారత్ చెలరేగింది. విరాట్ కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో అప్ఘానిస్తాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి విశ్వరూపం చూపించాడు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరుగుల వరద పారించిన విరాట్.. ఈ క్రమంలో సెంచరీ బాదాడు.
చిరంజీవికి, నాగార్జునుకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రజారోగ్యం కోసం చిరంజీవి కోట్లాది రూపాయలను కాదనుకుంటే.. నాగార్జున మాత్రం డబ్బు కోసం బిగ్ బాస్ షో హోస్ట్ గా ఉన్నారని విమర్శించారు.
సాగర్ ఎడమ కాలువకు గండిపడటంతో భారీగా పంటనష్టం జరిగింది. సమీపంలో ఉన్న వందల ఎకరాల్లో ఇసుక, రాళ్లు మేట వేశాయి. ఓవైపు పంటనష్టం వాటిల్లడం, మరోవైపు ఎడమ కాలువకు 20 రోజుల వరకు నీటి నిల్వ నిలిచిపోవడంతో ఇప్పటికే నాట్లు వేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున�
మరోసారి తెలంగాణ సర్కార్ పై మాటల యుద్ధం మొదలుపెట్టారు గవర్నర్ తమిళిసై. ప్రొటోకాల్ పాటించకపోవడం నుంచి అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా చేయడం వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆసియా కప్లో భారత్ ఫైనల్ అవకాశాలకు పాకిస్తాన్ గండికొట్టింది. అఫ్ఘానిస్తాన్ తో ఉత్కంఠ పోరులో పాక్ జట్టు ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో ఛేదించింది.
మహానగరాలు అని జబ్బలు చరుచుకని మరీ మహా గొప్పగా చెప్పుకుంటున్న నగరాలకు ఈ పరిస్థితి ఎందుకు? మంచి నీళ్లకే కరువు కనిపించే నేలపై ఇంతటి వరద విలయం ఎందుకు? అసలు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? వరదలు మిగిల్చిన ప్రశ్నలేంటి?
మిషన్ 2024పై బీజేపీ ఫోకస్ చేసింది. విజయానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు కమలనాథులు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన బీజేపీ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవక ముందే రాజకీయ రచ్చ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అసెంబ్లీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలతో మంట రాజుకుంది. స్పీకర్ మర మనిషిలా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 489 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 367 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,011కి తగ్గింది.