Home » Author »naveen
బెంగళూరులో వరదల దుస్థితికి అసలు కారణం సంపన్నులే అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విప్రో, ప్రిస్టేజ్, ఎకో స్పేస్, బ్యాగ్ మనె టెక్ పార్క్, కొలంబియా ఏసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ వంటివి ఆక్రమణదారుల జాబితాలో ఉన్నాయని చెప్పారు.
మీకు చేతనైనది చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడేది కాదు. మరొక్కసారి పిచ్చి పిచ్చి కూతలు కూశారు అంటే.. ఈసారి చెప్పుతోనే సమాధానం చెప్తాం.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 297 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 378 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 808కి తగ్గింది.
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో విద్యుత్ బైక్ ల ప్రమాద ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు కేంద్ర రవాణశాఖ ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది.
సికింద్రాబాద్ రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్మశానంలోనే ఉంటాడు, స్మశానంలోనే తింటాడు.. సెల్ ఫోన్ వాడడు. కానీ, తెలివిగా దొంగతనాలు చేస్తుంటాడు. కృష్ణా జిల్లా పోలీసులకు వింతైన ఘరానా దొంగ దొరికాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, సెన్సార్లకు దొరక్కుండా చోరీలు చేస్తున్న ఘరానా దొంగని పోలీసులు అద�
కలవలాపల్లిలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల పునరుద్దరణ పనులు చేశారు. స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోయింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు బాంబుల్లాగా ఎందుకు మారుతున్నాయి? అసలు ఈ-బైక్ లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాటించాల్సిన ప్రమాణాలు ఏంటి?
సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా? ప్రధాని కావాలన్న పిచ్చి కలలు వదిలేయాలి. జాతీయ పార్టీ పెట్టే ముందు రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలి.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫి
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 181 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 226 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 844కి తగ్గింది.
సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూబీ ఎలక్ట్రిక్ బైక్స్ యజమానికి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం ఉందని బయటపడింది.
సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని ఎలక్ట్రిక్ బైక్స్ షోరూమ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
బుద్ధా వెంకన్న స్టేజిపైకి వెళ్లకుండా కార్యకర్తలతోనే కూర్చున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బుజ్జగించినా.. వినిపించుకోకుండా కన్నీళ్లు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయారు.
కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తొడలు కొట్టారు. జిల్లాలో ఆ ముగ్గురే తమ టార్గెట్ అని చెప్పారు. వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నారు.
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీలోని ఓ వర్గంతోనే ప్రమాదం పొంచి ఉందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు. కొడాలి నాని మంత్రి పదవి పోవడానికి కూడా ఆ వర్గమే ప్రధాన కారణం అన్నారాయన.
ఆగ్రాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మూగజీవి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన కుక్క పిల్లను ఇష్టానుసారంగా కొట్టింది. దాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి రోడ్డుకేసి బాదింది.
హైదరాబాద్ లో వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. ఫ్లెక్సీల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. కొందరు మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుకుంటుంటే, మరికొందరు నిద్రలోకి జారుకుంటున్నారు. ఇంకొందరు సినిమాలు, వాట్సాప్ మేసేజ్ లను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఐప్యాక్ టీమ్ సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది. క్యాంప్ ఆఫీసులో సీఎంతో సమావేశమైన ఐప్యాక్ టీమ్.. సర్వేల నివేదికలను అందించింది.