Home » Author »naveen
హైదరాబాద్ లో వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. ఫ్లెక్సీల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. కొందరు మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుకుంటుంటే, మరికొందరు నిద్రలోకి జారుకుంటున్నారు. ఇంకొందరు సినిమాలు, వాట్సాప్ మేసేజ్ లను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఐప్యాక్ టీమ్ సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది. క్యాంప్ ఆఫీసులో సీఎంతో సమావేశమైన ఐప్యాక్ టీమ్.. సర్వేల నివేదికలను అందించింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 052 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 085 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 856కి తగ్గింది.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను చూసే అవకాశం దక్కని లక్షలాది మంది భక్తులకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా వీటిని చూసి తరించే అదృష్టం లభిస్తుందని జేఈవో వీరబ్రహ్మం చెప్పారు.
వచ్చే ఏడాది జూన్ లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో నెలకోసారి ఆడిట్ చేయాలి. సౌకర్యాలను పరిశీలించాలి.
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి టెన్షన్ పెడుతోంది. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
విద్యుత్ మీటర్ల గురించి ఇంకా ఎన్ని రోజులు చెబుతారని ఈటల ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడ మీటర్లు పెట్టారా అని ప్రశ్నించారు.
ఆసియా కప్ 2022 టైటిల్ విజేతగా శ్రీలంక నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తా న్ ను చిత్తు చేసిన లంక.. ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆల్ రౌండ్ షో తో శ్రీలంక అదరగొట్టింది. 23 పరుగుల తేడాతో పాక్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.
తెలంగాణలో కుటుంబపాలను, అవినీతిని చూసి ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు సునీల్ బన్సల్.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. మునుగోడులో తన విజయానికి మద్దుతుగా ప్రచారానికి రావాలని కోరారు.
ఆసియా కప్ 2022 ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 171 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 941 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 956 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 874కి తగ్గింది.
ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ సర్కార్ కొత్తగా వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని, ఈ పథకం ద్వారా గత ప్రభు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జలశయాలు నిండుకుండల్లా మారాయి.
దేశానికి కేసీఆర్ సారథ్యం అవసరం అన్నారు. కేసీఆర్ కారణజన్ముడు అన్న మంత్రి గంగుల.. ఆయన తెలివితేటలు దేశానికి అవసరం అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కరచాలనం చేశారు కేటీఆర్. చంద్రబాబు కేటీఆర్ భుజం తడిమారు.
జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై కుమారస్వామికి వివరించారు కేసీఆర్. జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఇరువురూ చర్చించారు.
సమస్యలకు చావు పరిష్కారం కాదని హితవు పలికారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.
ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకోవడం అంటే వింతేగా మరి. నాకూ మీకూ రాని అదిరిపోయే ఐడియా ఓ యువకుడికి వచ్చింది. అంతే.. సింపుల్ గా గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడు.