Home » Author »naveen
10వ తరగతి బాలుడు 8వ తరగతి బాలికను గర్భవతిని చేయడం కలకలం రేపింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరిగింది.
కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో హనీట్రాప్ కహాని వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో యువకుడికి సెమీ న్యూడ్ వీడియో కాల్ చేసిన ఓ యువతి.. ఆ సమయంలో వీడియో కాల్ ను రికార్డ్ చేసింది.
స్కూల్ లిఫ్ట్ ఓ టీచర్ ప్రాణం తీసింది. లిఫ్ట్లో ఇరుక్కుని ఉపాధ్యాయురాలు మరణించింది. ముంబైలో ఈ విషాదం చోటు చేసుకుంది.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య ఏకాంత చర్చల అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిట�
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 621 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 742 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 768కి తగ్గింది.
ఏలూరు రైల్వేస్టేషన్ దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు(ఎస్1,ఎస్2,ఎస్3) విడిపోయాయి.
లోన్ యాప్స్.. ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. రుణాలు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నాయి. వడ్డీకి చక్ర వడ్డీ వేసి తీసుకున్న అప్పు కంటే రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తూ మనుషుల ప్రాణాలను పీక్కుతింటున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.
సీఎం జగన్ ఎన్ని అబద్దాలు చెప్పినా.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. సీఆర్డీఏ యాక్ట్ బలంగా ఉందని దేవినేని ఉమ చెప్పారు. అమరావతిని అంగుళం కూడా కదపలేరని చెప్పారు. మొండితనంతో, పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నార
టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
బాపట్ల జిల్లా రేపల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు.. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది.
రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘన నివాళి అర్పించారు. కృష్ణంరాజు నటుడే కాదు గొప్ప మానవతా వాది అని అభివర్ణించారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 522 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 636 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 775కి తగ్గింది.
మంత్రి జగదీశ్ రెడ్డికి జైకొట్టారు ఐపీఎస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్. జయహో జగదీశ్ అన్న అంటూ నినాదాలు చేశారు. ఆయన జైకొట్టడమే కాకుండా అక్కడున్న అందరితో మంత్రికి జైకొట్టించారు జిల్లా పోలీస్ బాస్.
జాతీయ రాజకీయాలు సహా ఇతర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. దేశ రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై ఇరువురి మధ్య డిస్కషన్ జరిగింది.
వచ్చే ఏడాది నుంచి విశాఖ నుంచే పాలన నడుస్తుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి విశాఖకు రావడానికి అంతా రెడీ కావాలంటూ సూచించారు.
తనకెవరూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించిన కవిత.. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కృష్ణంరాజు ఇంటికి వచ్చిన రాజ్ నాథ్ సింగ్.. కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించారు.