Home » Author »naveen
ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని టిక్కెట్లు అమ్మారు? ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు క్లారిటీ లేదా? ఆన్ లైన్ లో ఎన్ని అమ్మారు? ఆఫ్ లైన్ లో ఎంతమందికి ఇచ్చారు? లెక్కే లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిన్న
సూది మందు.. మత్తు ఇంజక్షన్.. ఆటో డ్రైవర్.. ఇలాంటి పదాలు వింటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. వివాహేతర సంబంధంతో ఇంజెక్షన్ గుచ్చి ప్రియుడితో భర్తను మర్డర్ చేయించిన ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఎవరికి లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 227 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 411 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 705కి తగ్గింది.
Hyderabad T20 Match : ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. మ్యాచ్ చూసేందుకు దాదాపు 40వేల మందికిపైగా వస్తారన్నారు. ఎవర�
ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టేడియంలో ఏర్పాట్లలోనూ హెచ్ సీఏ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 39వేల 400కు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కుర్చీలు ఎక్కడికక్కడ విరిగిపడి ఉన్నాయి. ప్రేక్షకుల సీటింగ్ దారుణంగ�
వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26లక్షల 39వేల 703 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున రూ.4వేల 949 కోట్లను జమ చేశారు జగన్. ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో రూ.18వేల 750 చొప్పున జమ చేయడం ఇది వరుసగా మూడోసారి.
సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
గర్భం దాల్చకున్నా.. గర్భవతి అని చెప్పి.. పరీక్షలు, స్కానింగ్ లతో పేరుతో వేల రూపాయలు దోచుకున్నారని రమ్య ఆసుపత్రిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై రమ్య ఆసుపత్రి యజమాని స్పందించారు. అందులో నిజం లేదన్నారు. తమ ఆసుపత్రిపై బురద జల్లుతున్నారని చ�
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 015 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 718కి తగ్గింది.
ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. ఆసుపత్రిలోని లిఫ్ట్ గుంతలో పడిపోయి ఆమె మరణించింది.
వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శికి పలు లేఖలు రాశామని ఈసీ వెల్లడించింది.
రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ.. చిరంజీవి ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు విడుదల చేయడం చర్చకు దారితీసింది.
ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి ఎన్టీఆర్ పరిచయం చేశారని.. అలాంటి మహనీయుల పేర్లు పెట్టడం మాని.. ఉన్న దాన్ని కూడా తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉ�
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరున�
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రచ్చ రచ్చ జరుగుతోంది. వైపీపీలోనూ దుమారం రేగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా వల్లభి మర్డర్ మిస్టరీ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. బైక్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్ ఇచ్చి షేక్ జమాల్ సాహెబ్ ను(52) హత్య చేసిన కేసులో పోలీసులు వేగంగా దర్యాఫ్తు జరుపుతున్నారు.
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ చేసినా భారత్ కు విజయం మాత్రం దక్కలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 907 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 070 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 726కి తగ్గింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీతో చిరంజీవి కలిసి పని చేయాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తాను అంటే ఎవరినైనా స్వాగతించాల్సిందే అన్నారు సోమువీర్రాజు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. హార్ధిక పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.