Home » Author »naveen
మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
అదో వింత ఆకారం. అర్థరాత్రి మాత్రమే వస్తుంది. భవనాలపై తిరుగుతుంది. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ వింత ఆకారం వారణాసి ప్రజలను వణికిస్తోంది. కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 597 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 690కి తగ్గింది.
వరుస సిరీస్లలో విజయంతో దూకుడు మీదున్న భారత క్రికెట్ జట్టు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. కేరళలోని తిరువనంతపురంలో బుధవారం ఈ సిరీస్లో ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
పోయిన, దొంగిలించిన స్మార్ట్ఫోన్లతో పాల్పడే మోసాలకు చెక్పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో కొత్త నిబంధనలు తీసుకొస్తోంది.
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
విభజన సమస్యలకు మోక్షం దొరుకుతుందన్న తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.
హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. పండగ కదా అని షాపింగ్ కు వెళ్లాలని అనుకుంటున్నారా? లేదా పని మీద ఇంటి నుంచి బయటకు వచ్చారా? అయితే వెంటనే తిరిగి వెనక్కి వెళ్లిపోండి ఇంటికి.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
YSR కళ్యాణమస్తు పథకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అందులో ప్రధానమైనది టెన్త్ పాస్. ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలి.
భారత మహిళా క్రికెటర్ తనియా భాటియాకు ఇంగ్లండ్ టూర్ లో చేదు అనుభవం ఎదురైంది. విలువైన వస్తువులతో కూడిన ఆమె బ్యాగ్ హోటల్ గదిలో చోరీకి గురైంది.
బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడాన్ని అంకురార్పణం అంటారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 499 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 686 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 702కి తగ్గింది.
హైదరాబాద్ మాదాపూర్ లో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ ఫేక్ ఐటీ కంపెనీ.
వాళ్ల కుటుంబసభ్యులు కనుక చక్కగా ఎన్టీఆర్ ను చూసుకుని, ఆయనకు అన్నం పెట్టి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుకి సపోర్ట్ చేయకుండా.. ఆయనను మెడపట్టుకుని బయటకు గెంటేసి ఉంటే.. ఈరోజు ఎన్టీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 27) తిరుమలకు వెళ్లనున్నారు. రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ట్రిపుల్ ఐటీలో పర్యటించిన కేటీఆర్.. విద్యార్థులతో భేటీ అయ్యారు. హాస్టల్ లో మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు.
సీనియర్ ఎన్టీఆర్ పై మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడంటూ సంచలన కామెంట్స్ చేశారాయన.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది.
మొజిల్లా ఫైర్ ఫాక్స్.. వరల్డ్ వైడ్ గా ఇంటర్నెట్ యూజర్లు అత్యధికంగా వాడే బ్రౌజర్లలో ఇదీ ఒకటి. కాగా, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ యూజర్లను కేంద్రం అలర్ట్ చేసింది.