Home » Author »naveen
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
ఇన్స్టిట్యూట్లోని బాత్రూమ్లో 19ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో చిత్రీకరించి, ఆ క్లిప్ను సర్క్యులేట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు.
ఏలూరు జిల్లా పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. తల్లీకూతుళ్ల సూసైడ్ కేసులో అలసత్వం వహించారంటూ సత్యనారాయణపై వేటు వేశారు డీఐజీ బాలరాజు.
క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. టిక్కెట్లను భారీ ధరకు అమ్ముకుని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం నెలకొంటే.. మరోవైపు బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఈ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.
హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరింది. ఫైనల్ ఫైట్ కు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసరాలు క్రికెట్ లవర్స్ తో కిటక�
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఫైట్.. ఫైనల్ కు చేరింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తుది పోరులో తలపడనున్నాయి.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన గురువే దారితప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు లాంటి విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టాడు.
వాళ్లంతా వలసదారులు. బతుకుదెరువు కోసం సొంతూరు వదిలి వలస వెళ్తున్నారు. కానీ, గమ్యం చేరే లోపే ఘోరం జరిగిపోయింది. వారు జల సమాధి అయ్యారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 326 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 510 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 705కి తగ్గింది.
మరో ప్రాణాంతక వైరస్ ను అమెరికా సైంటిస్టులు గుర్తించారు. ఖోస్తా-2 గా పిలిచే ఈ వైరస్ రష్యా గబ్బిలాల్లో కనుగొన్నారు. ఖోస్తా-2 వైరస్ కరోనా కంటే ప్రమాదకరం అని హెచ్చరించారు సైంటిస్టులు.
ఒక అమ్మాయి కోసం విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి.. కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో చోటు చేసుకుంది.
పోలీసులు రైతులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 400 పోలీసుల రక్షణ మధ్య రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రోడ్డంతా పోలీసులు రక్షణగా నిల్చుంటే.. పోలీసుల మధ్య నుంచి రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
గుడివాడలో అమరావతి రైతుల మహా పాదయాత్రపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా పోలీసులు, అధికారులు గుడివాడకు చేరుకున్నారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతు కొనసాగుతోంది. రైతు యాత్రకు సాయంగా తమ వంతుగా రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు.
అజారుద్దీన్ మళ్లీ కవర్ డ్రైవ్ ఆడాడు. జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాటలో హెచ్ సీఏ తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. మ్యాచ్ అన్నాక చిన్న చిన్న ఘటనలు జరుగుతాయంటూ కొట్టిపారేశాడు. టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించలేదని స్పష్టం చేసిన అజర్.. 13వేల �
నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.
ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని టిక్కెట్లు అమ్మారు? ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు క్లారిటీ లేదా? ఆన్ లైన్ లో ఎన్ని అమ్మారు? ఆఫ్ లైన్ లో ఎంతమందికి ఇచ్చారు? లెక్కే లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిన్న
సూది మందు.. మత్తు ఇంజక్షన్.. ఆటో డ్రైవర్.. ఇలాంటి పదాలు వింటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. వివాహేతర సంబంధంతో ఇంజెక్షన్ గుచ్చి ప్రియుడితో భర్తను మర్డర్ చేయించిన ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఎవరికి లిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో లేరు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 227 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 411 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 705కి తగ్గింది.