Home » Author »naveen
తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కు ప్లేస్ లేకపోవడంతో తిరుమల కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీస్ శాఖ. కార్లతో పాటు అన్ని ఫోర్ వీలర్ వెహికల్స్ ను అలిపిరి వద్దే నిలిపేస్తున్నారు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా.. మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
సాధారణంగా.. మనిషిని చూడగానే.. క్రూరమృగాలు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. తమకు ఎక్కడ హాని చేస్తారో అనే భయంతో అవి దాడికి పాల్పడతాయి. అయితే, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.
కర్నూలు కార్పొరేషన్ కార్యాలయంలోకి గాడిదలు వచ్చాయి. ఆఫీసులోకి గాడిదలు రావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అసలేం జరిగిందంటే..
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 885 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 116మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 658కి తగ్గింది.
యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర�
తాజాగా సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించారు సీఎం జగన్. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎ కేసీఆర్ ను ఆయన టార్గెట్ చేశారు.
విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున. 15ఏళ్లుగా ఇలాంటి ప్రచారం జరుగుతోందని, దాన్ని తాను అస్సలు పట్టించుకోనన్నారు.
బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. బిగ్ బాస్ షోలో అశ్లీలతపై ఏపీ హైర్టు ఘాటుగా స్పందించింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని వ్యాఖ్యానించింది.
ఓ భార్య తన భర్తనే గొడ్డలితో నరికి చంపేసింది. అంతేకాదు అతడి మర్మాంగాన్ని కూడా కోసేసింది. దీనికి కారణం.. భర్త వేధింపులే. అందంగా లేవు, నల్లగా ఉన్నావు అంటూ భర్త వెక్కింరించడం, వేధించడం, ఏడిపించడం తట్టుకోలేకపోయిన ఆ భార్య.. కట్టుకున్న మొగుడు అని కూడా
టీ20లలో భారత్ విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 696 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 904 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 681కి తగ్గింది.
27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 27మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు.
ఏపీ సీఎం జగన్ రాయలసీమ రైతులకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామన్నారు.
విశాఖ రైల్వేజోన్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రైల్వేజోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
అదో వింత ఆకారం. అర్థరాత్రి మాత్రమే వస్తుంది. భవనాలపై తిరుగుతుంది. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ వింత ఆకారం వారణాసి ప్రజలను వణికిస్తోంది. కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 597 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 32వేల 796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 690కి తగ్గింది.