Home » Author »naveen
దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందన్నారు. మాట తప్పడం మంచి పద్ధతి కాదన్న చంద్రబాబు.. అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.
సీఎం మార్పుపై గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు చర్చకు ఆయన తెరదించారు. తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
సౌతాఫ్రికాతో జరిగిన చివరి మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 182 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 486మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 585కి తగ్గింది.
రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు పార్టీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే ఉచిత హామీలపై ముకుతాడు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పాల్సిందే అంటోంది. కొత్తగా �
సౌతాఫ్రికా జట్టు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉంది. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు.
తెలంగాణ భవన్ చుట్టూ పెద్దఎత్తున పోటాపోటీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి నగర నే
మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్న కేఏ పాల్.. తమ పార్టీని గెలిపిస్తే 6 నెలల్లో మునుగోడుని అమెరికా చేసి చూపిస్తానన్నారు. మునుగోడులో తాను బరిలో దిగడమా, మరొకరా అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు కేఏ పాల్.
మంత్రి కొట్టుకి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్ప�
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతులది ఫేక్ పాదయాత్ర అని, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీ�
పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బొడ్డు పేగు కోయబోయి బిడ్డ వేలు కోసేశారు. ప్రసవం కోసం ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరింది. ప్రసవం బాగానే జరిగింది. తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ప్రసవించిన తల్లి స్పృహలో లేద
టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఇది షాక్ అనే చెప్పాలి. స్టార్ బౌలర్ జట్టుకు దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఆదిపురుష్ కంప్యూటర్ గ్రాఫిక్స్ను ముంబైకి చెందిన NY VFXWaala అనే వీఎఫ్ఎక్స్ స్టూడియో చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
దేశ రాజకీయాల వైపు చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారా? గతంలో తనతో పని చేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారా? అంటే, అవుననే సమాధానం టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తోంది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 108 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 388మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 609కి తగ్గింది.
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దసరా రోజున ప్రకాశం బ్యారేజీలో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవంపైన సందిగ్దత నెలకొంది. కృష్ణా నదికి వరద పెరగడంతో తెప్పోత్సవంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెప్పోత్సవం నిర్వహించకుండా కేవలం హంస వాహనంపై ఊరేగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆపరేషన్ రోప్ ప్రారంభం అయ్యింది. ఆపరేషన్ రోప్ అమల్లో భాగంగా మలక్ పేట్ లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నో పార్కింగ్ జోన్, షాపుల ముందు రూల్స్ కు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను సీజ�
హైదరాబాద్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఉగ్ర కుట్ర కేసును సిట్.. సీసీఎస్ కు బదిలీ చేయడంతో ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను నమోదు చేసింది సీసీఎస్.